ఆమరణ దీక్షకు దిగిన సీనియర్ జర్నలిస్ట్
బీజేపీ నాయకుడు చేసిన మోసానికి బలైపోయిన ఒక జర్నలిస్టు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. అంబర్పేట నియోజకవర్గం గోల్నాక తులసీనగర్ కాలనీ కి చెందిన బీజేపీ నాయకుడు శ్రీనివాస్రెడ్డికి అక్కడే నివాసం ఉండే అంబర్పేట...