24.7 C
Hyderabad
May 16, 2024 23: 32 PM
Slider వరంగల్

తీజ్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే

#Teej celebrations

గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు తీజ్‌ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.గ్రేటర్ వరంగల్ 65 డివిజన్ పరిధిలోని నిరుప్ నగర్ తండా లో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహిళలతో కలిసి నృత్యాలు చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే తీజ్‌ ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, మన ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. గిరిజనుల పండుగలకు సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

Related posts

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కార్పొరేటర్ బొంతు శ్రీదేవి

Satyam NEWS

పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?!

Satyam NEWS

ఉపాధి హామీ వ‌ర్క్ షాప్ నిర్వ‌హ‌ణ‌

Sub Editor

Leave a Comment