42.2 C
Hyderabad
May 3, 2024 17: 01 PM
Slider రంగారెడ్డి

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కార్పొరేటర్ బొంతు శ్రీదేవి

#sridevi

చర్లపల్లి డివిజన్ పరిధిలోని మింట్ కాలనీలో సోమవారం చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ జీహెచ్ఎంసీ మరియు ఎలక్ట్రికల్ ఆధికారులతో కలిసి  పలు కాలనీల్లో పర్యటించారు. పలు ప్రజా సమస్యలు తెలుసుకున్న కార్పోరేటర్  ఈ సందర్భంగా  మాట్లాడుతూ కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కాలనీలోని డ్రైనేజీ మరియు స్ట్రీట్ లైట్స్   సమస్యలు ఉన్నాయని  కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కి తెలపడంతో వెంటనే అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జి బాల్ రెడ్డి,సత్తిరెడ్డి,రమేష్ గౌడ్,కుమార స్వామి గౌడ్, తిరుపాల్,గోపాలకృష్ణ,స్వామి,ధనుంజయ్ గౌడ్, కొమ్ము రమేష్,సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్ రెడ్డి అసమర్థ పాలనతో పోలవరం భవిష్యత్  ప్రమాదం

Satyam NEWS

గ్రామీణ పేదలకు కరోనా కిట్లు, నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

స్పందన మనోవికాస కేంద్రంలో అనితారెడ్డి పుట్టిన రోజు వేడుక

Satyam NEWS

Leave a Comment