25.2 C
Hyderabad
May 16, 2024 22: 37 PM
Slider గుంటూరు

ఉద్రిక్తతల మధ్య రమ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

#ramya murder case

ఒక కిరాతకుడి చేతిలో నడిరోడ్డుపై ఆదివారం దారుణ హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య మృతదేహానికి గుంటూరు జీజీహెచ్‌లో శవపరీక్ష పూర్తయింది.

వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. జీజీహెచ్‌ వద్ద తెదేపా, వామపక్షాలు సహా వివిధ పార్టీల నేతలు బైఠాయించి నిరసనకు దిగారు.

బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు. రమ్య మృతదేహాన్ని జీజీహెచ్‌ నుంచి తరలించకుండా విపక్షాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు.

రమ్యను చంపిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Related posts

కేసీఆర్ మోస‌కారి అంద‌రినీ మ‌భ్య‌పెట్టారు బీజేపీ

Sub Editor

ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం లారీలను రానివ్వద్దు

Satyam NEWS

ఘనంగా కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment