18న ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ
ఈ నెల 18న ఖమ్మంలో భారత్ రాష్ట్ర సమితి బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్మాన్, పినరయి విజయన్, ఉత్తర్ప్రదేశ్...