28.7 C
Hyderabad
May 5, 2024 07: 49 AM
Slider మహబూబ్ నగర్

ఈత సరదా విషాదం కాకూడదు

#rakshitamurthyips

వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు యువకులు ఎండ  వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి   జలాశయాల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున  ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరుగుతుందని వనపర్తి జిల్లా ఎస్పీ   రక్షిత కే మూర్తి చెప్పారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈత సరదా విషాదం కాకూడదని కోరారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఈత ను నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు.  తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల వద్దకు చెరువుల వద్దకు కాలువల వద్దకు కుంటలు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

సరికొత్త లక్ష్యాన్ని చేరుకున్న ఇంటికే పండ్ల కార్యక్రమం

Satyam NEWS

Way2news పై అనంతపురం పోలీసుల చర్యలు

Bhavani

తాండూరు శ్రీ భవాని మాత జాతర ఉత్సవాలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment