మిడతల దండు రాకుండా సత్వర చర్యలు
రాష్ట్రంలో మిడతల దండు ప్రవేశించకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం నియమించిన రాష్ట్ర స్థాయి కమిటీ ఆదివారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పర్యటించింది. ప్రత్యేక చాపర్ ద్వారా ఆదిలాబాద్కు చేరుకున్న ఐదుగురు రాష్ట్ర స్థాయి కమిటీ...