24.7 C
Hyderabad
May 19, 2024 00: 16 AM

Tag : Corona Lockdown

Slider నిజామాబాద్

పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS
బిచ్కుంద మండల కేంద్రంలో పీఆర్టీయూ మండలశాఖ ఆధ్వర్యంలో బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులను నిరుపేద కుటుంబాలకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ఎమ్మెల్యే హనుమంతు షిండే పాల్గొన్నారు. ఈ సమావేశంలోహన్మంత్ షిండే...
Slider మహబూబ్ నగర్

పేదలకు నిత్యావసరాలు పంచిన మహేంద్ర సంఘం

Satyam NEWS
కరోనా విస్తృతి కారణంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి కొల్లాపూర్ మహేంద్ర యువజన సంఘం ముందుకు వచ్చింది. కొల్లాపూర్ పట్టణ సమీపంలో ఉన్న ఎల్లూరు గ్రామ పంచాయతీ లో...
Slider నల్గొండ

వాకింగ్ గాడ్: నిరుపేదల కడుపు నింపుతున్న మాధవాచార్యులు

Satyam NEWS
ప్రతి నిత్యం శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రసాదం నైవేద్యం పెడుతున్న చేతులు ఇప్పుడు నిరుపేదల కడుపు నింపుతున్నాయి. నిరాశ్రయులైన వారి ఆకలి తీరుస్తున్నాయి. స్వామికి నైవేద్యం పెట్టినంత పరిశుభ్రంగా ఇంట్లోనే వండి...
Slider హైదరాబాద్

హేట్సాఫ్: ఆ కుటుంబానికి వీరే ఆపద్భాంధవులు

Satyam NEWS
హైదరాబాద్ ఎర్రగడ్డ సమీపంలోని ప్రేమ్ నగర్ కాలనీలో ఒక నిరుపేద కుటుంబంలో అనుకోని కష్టం వచ్చింది. భర్త బయటకు వెళ్లి కూలి చేసుకుని సంపాదించి తెస్తే పిల్నలను సాకేది ఒక తల్లి. ఆమె ఈ...
Slider మహబూబ్ నగర్

సహాయ కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

Satyam NEWS
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు సహాయం చేసే ఉద్దేశ్యంతో కొందరు చేస్తున్న స్వచ్ఛంద సేవ లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నదని కొల్లాపూర్ పోలీసులు తెలిపారు. వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు,  స్వచ్ఛంద సంస్థలు,...
Slider నల్గొండ

కరోనా రహిత మండలంగా నిలిపిన ఫ్రెండ్లీ పోలీసు

Satyam NEWS
నల్లగొండ జిల్లా లోని నకెరేకల్ మండలం కరోనా రహిత మండలం గా నిలువడానికి స్థానిక పోలీసులు చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు. నకెరేకల్  సిఐ బాలగోపాల్ ,ఏఎస్ఐ లు వెంకటేశం,బుచ్చి రాముల నేతృత్వం లో...
Slider ఖమ్మం

హార్డ్ స్టోరీ: కరోనా కబళిస్తున్న జీవితాలు ఇవి

Satyam NEWS
కరోనా లాక్ డౌన్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నది. చేపడానికి పనిలేదు. చేతిలో పైసా లేదు. బయటకు రావడానికి వీల్లేదు. బతకడానికి మార్గం లేదు.  ఏం చేయాలి? ఎక్కడా పనులు దొరకని ఈ క్లిష్ట పరిస్థితుల్లో...
Slider ఖమ్మం

ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు బ్యాంకులు

Satyam NEWS
కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో బ్యాంకులు కచ్చితమైన నిబంధనలు పాటించాలని  ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్ధిక సాయం తీసుకోవడానికి పెద్ద ఎత్తున కస్టమర్లు బ్యాంకులకు...
Slider మహబూబ్ నగర్

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా తలకొండపల్లి మండల్ పడకల్ గ్రామాల్లో తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ,ఎంపీటీసీ రమేష్, జంగయ్య టీచర్, బుధవారం పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం నూనె గుడ్లు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు....
Slider కరీంనగర్

సంతన్న స్వగ్రామంలో అన్నదానం క్యాంప్

Satyam NEWS
రాజ్యసభ సభ్యులడు సంతోష్  కుమార్ కరోనా కష్ట కాలంలో పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా బోయినిపల్లి మండలం  కోదురుపాక తన  స్వంత గ్రామంలో సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానం క్యాంప్...