పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
బిచ్కుంద మండల కేంద్రంలో పీఆర్టీయూ మండలశాఖ ఆధ్వర్యంలో బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులను నిరుపేద కుటుంబాలకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ఎమ్మెల్యే హనుమంతు షిండే పాల్గొన్నారు. ఈ సమావేశంలోహన్మంత్ షిండే...