28.7 C
Hyderabad
May 5, 2024 23: 45 PM

Tag : Corona Lockdown

Slider గుంటూరు

గంటూరు సెల్ఫీ పాయింట్: నేను మూర్ఖుడిని

Satyam NEWS
నిన్న నల్గొండ జిల్లా చిట్యాల పోలీసులు నేను మూర్ఖుడిని బోర్డు పెట్టి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిని అక్కడే నిలబెట్టి సెల్ఫీ తీయించి వారి వాట్సప్ ఖాతాలోనే పోస్టు చేయించినట్లు నేడు గుంటూరు...
Slider ప్రత్యేకం

సెల్ఫీ పాయింట్: నేను మూర్ఖుడిని మరి మీరో?

Satyam NEWS
కొడితే వద్దంటారు. చెబితే వినరు ఏం చేయాలి? కరోనా కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించిన ప్రభుత్వాలు ఆ బాధ్యత మొత్తం పోలీసులపై తోశాయి. పోలీసులు ప్రజల్ని కంట్రోల్ చేయలేక నానా పాట్లు పడుతున్నారు....
Slider మహబూబ్ నగర్

ప్రాధేయ పడితేనే పర్మిషన్ అడుక్కుంటే నే అనుమతి

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ప్రాణాలకు తెగించి నిత్యవసర వస్తువులు అందిస్తున్న వ్యాపారులు పోలీసులను ప్రాధేయ పడితేనే పర్మిషన్లు అడుక్కుంటూనే అనుమతులు ఇస్తామంటున్నారు. అయినవారికి ఆకులు కాని వాడికి కంచాల్లో అన్న చందంగా...
Slider ఆంధ్రప్రదేశ్

రాజప్రాసాదం దాటి బయటకు రాని యువ ముఖ్యమంత్రి

Satyam NEWS
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కరోనా నివారణ చర్యల తో పాటు ప్రజల్ని కాపాడుకోవడానికి దేశంలోని ఎంతో మంది ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారని, ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్...
Slider కృష్ణ

ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోండి

Satyam NEWS
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రామములో ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ పేదలకు నిత్యావసరాలు పంచిపెట్టారు. మండల టీడీపీ అధ్యక్షుడు వీరపనేని శివరాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా...
Slider ప్రత్యేకం

కరోనా లెసన్స్: ప్రభుత్వ వైద్యో నారాయణో హరి:

Satyam NEWS
కరోనా లాక్ డౌన్ పరిస్థితులు మనకు అనేక కొత్త విషయాలు నేర్పుతున్నాయి. జీవితంలోని కొత్త కోణాలు తెలియజేస్తున్నాయి. అనేక భవిష్య మార్గదర్శకాలు చూపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది అంటే ప్రజలకు చిన్నచూపు...
Slider నిజామాబాద్

కరోనాను ఆపాలంటే సామాజిక దూరాన్ని పాటించండి

Satyam NEWS
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను నిర్ములించేందుకు ప్రతి ఒక్కరూ మనిషి మనిషికి మధ్య సామాజిక దూరాన్ని పాటించాలని సీఐటీయూ జుక్కల్ నియోజకవర్గ కన్వినర్ సురేష్ గొండ అన్నారు. ఆదివారం మద్నూర్ మండల...
Slider నిజామాబాద్

ఆకౌంట్లో పడ్డ డబ్బులు వాపసు పోవు

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు పోచారం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అఫ్రాన్ దుస్తువులను బాన్సువాడ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పోచారం సురేందర్ రెడ్డి ఆదివారం పంపిణీ...
Slider కృష్ణ

ఉయ్యూరు లో కూరగాయలు పంచిన టీడీపీ నేతలు

Satyam NEWS
కరోనా వలన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఇలాంటి సమయంలోనే అండగా ఉందామని ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఉయ్యూరు నగర పంచాయతి 20 వార్డు లో  తెలుగుదేశం పార్టీ నాయకులు...
Slider కడప

కరోనా హెల్ప్: బియ్యం పంపిణీ చేసిన ప్రవాసాంధ్రులు

Satyam NEWS
కరోనా లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న కడప జిల్లా రాజంపేట మండలం కొమ్మి వారి పల్లె హరిజనవాడ,సింగన వారిపల్లె అరుంధతి వాడల్లో శనివారం ప్రవాసాంధ్రులు బియ్యం బస్తాల పంపిణీ చేశారు. అబుదాబి నుంచి...