లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి నిత్యావసర సరుకులు పంచారు. ఈ సందర్భంగా ఆయన...
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు జరుగుతున్న విధ్వంసంతో బాటు భవిష్యత్తు కూడా అంధకారంగా మారబోతున్నట్లు ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు లాక్ డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో ఆహార పదార్ధాల రవాణా పూర్తిగా...
ప్రాణాలకంటే.. ముఖ్యమేది కాదు. సామాజిక దూరంతోనే కరోనాను అడ్డుకోవడం సాధ్యం. లాక్ డౌన్ ముగిసే దాకా ఇంటి నుంచి బయటకు రావొద్దు. ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నది. ప్రభుత్వ సూచనలు పాటించాలి. పరిస్థితులు...
మంచిర్యాల జిల్లా కేంద్రం ఎన్టీఆర్ నగర్ లో సుమారుగా 40 మంది వలసల కూలీల కుటుంబాలకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ బియ్యం తో పాటు నిత్యావసర సరుకులను సమకూర్చింది. ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయ...
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విలేకరులకు నిత్యావసరాలు అందచేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం లో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ.. మానవతా స్వచ్ఛంద...
లాక్ డౌన్ సమయంలో పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1000 రూపాయలను వై ఎస్ జగన్ ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. నేడు ఆయన...