నాగర్ కర్నూల్ జిల్లా తలకొండపల్లి మండల్ పడకల్ గ్రామాల్లో తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ,ఎంపీటీసీ రమేష్, జంగయ్య టీచర్, బుధవారం పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం నూనె గుడ్లు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుమల శ్రీశైలం గౌడ్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్ సింగిల్విండో చైర్మన్ గట్ల కేశవ రెడ్డి పెద్దూరు సర్పంచ్ శ్రీశైలం పెద్దూరు ఎంపిటిసి రఘు మండల కో ఆప్షన్ నెంబర్ ఇమ్రాన్ తలకొండపల్లి సర్పంచ్ లలిత జ్యోతి విజయ్ అంజి రెడ్డి ఇ అంజయ్య శ్రీశైలం సుమన్ గణేష్ పాల్గొన్నారు.
ఇంకా గ్రామ వార్డు మెంబర్లు అనిత ఎల్లయ్య కనకమ్మ అంబేద్కర్ యూత్ కిరణ్ మహేష్ నరసింహ రామచంద్రయ్య గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు