25.7 C
Hyderabad
May 19, 2024 08: 55 AM

Tag : Corona Virus

Slider ఆంధ్రప్రదేశ్

ఏపిలో టెన్త్ పరీక్షలు రెండు వారాలు వాయిదా

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 31 న జరగాల్సిన 10...
Slider సంపాదకీయం

కరోనా ఎఫెక్ట్: స్థానిక సంస్థల పోలింగ్ జరుపుకుందామా?

Satyam NEWS
ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఎవరికి కోపం ఆవేశం వచ్చినా ఒక్కటి మాత్రం నిజం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే...
Slider విశాఖపట్నం

అన్ని చోట్లా కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నది. ప్రధాన నగరాలతో పాటు అన్ని చోట్లా వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అన్ని చోట్లా బారికేడ్లను అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు....
Slider ముఖ్యంశాలు

బాధ్యత మరచిన కొత్తగూడెం డిఎస్పీ పై పోలీసు కేసు

Satyam NEWS
ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే అనే విధంగా తెలంగాణ పోలీసులు ప్రవర్తిస్తున్నారు. తమ శాఖకు చెందిన డీఎస్పీ పైనే 1897 అంటువ్యాధుల నిర్మూ‍లన చట్టం కింద కేసు నమోదు చేశారు. కరోనా నియంత్రణకు తెలంగాణ...
Slider హైదరాబాద్

కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్ లో 2480 వాహనాలు సీజ్

Satyam NEWS
కరోనా ఆంక్షలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 2480 వాహనాలను హైదరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 45,46 జీవోల ప్రకారం అత్యవసర సర్వీసులు తప్ప సాధారణ వ్యక్తులు వాహనాలపై తిరగడం నిషేధం....
Slider సంపాదకీయం

కరోనా న్యూస్: క్లారిటీ ఇచ్చిన సత్యం న్యూస్

Satyam NEWS
ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ వార్తలు ఇదిగో తోక అంటే అదిగో పులి అన్న చందంగా తయారయ్యాయి. అసలే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందున్నది. ఈ క్రమంలో ఏ న్యూస్ కరోనా...
Slider హైదరాబాద్

‘తెల్మో మీటర్ గన్’ తో వైద్య పరీక్షలు నిర్వహించాలి

Satyam NEWS
కరోన వైరస్ నేపధ్యం లో ప్రభుత్వం ప్రతి ఇంటికి వైద్య సిబ్బందిని పంపించి ‘తెల్మో మీటర్ గన్’ తో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ మహిళా జాగృతి అధ్యక్షురాలు ఆలం పల్లి...
Slider మహబూబ్ నగర్

లాక్ డౌన్ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాధి పట్ల  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు కట్టుబడి ఉండాలని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి కోరుతున్నారు. ఆదివారం ఒక్క రోజు జనతా కర్ఫ్యూ పాటించి మరుసటి రోజు...
Slider కడప

లాక్ డౌన్ నేపథ్యంలో బ్యాంకు వేళలు మార్పు

Satyam NEWS
కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్యాంక్ సేవల వేళలను మార్పు చేస్తున్నట్లు కడప జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు ఆచారి తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 2 వరకే బ్యాంక్ లు ఉంటాయని,...
Slider విశాఖపట్నం

లాక్ డౌన్ నేపథ్యంలో విశాఖ పోర్టు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

Satyam NEWS
కరోనా వైరస్ కు సంబంధించి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో చైర్మన్ కె రామ్మోహన్ రావు అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. డిప్యూటీ చైర్మన్ హరనాథ్, పోర్టు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం...