ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 31 న జరగాల్సిన 10...
ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఎవరికి కోపం ఆవేశం వచ్చినా ఒక్కటి మాత్రం నిజం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నది. ప్రధాన నగరాలతో పాటు అన్ని చోట్లా వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అన్ని చోట్లా బారికేడ్లను అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు....
ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే అనే విధంగా తెలంగాణ పోలీసులు ప్రవర్తిస్తున్నారు. తమ శాఖకు చెందిన డీఎస్పీ పైనే 1897 అంటువ్యాధుల నిర్మూలన చట్టం కింద కేసు నమోదు చేశారు. కరోనా నియంత్రణకు తెలంగాణ...
కరోనా ఆంక్షలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 2480 వాహనాలను హైదరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 45,46 జీవోల ప్రకారం అత్యవసర సర్వీసులు తప్ప సాధారణ వ్యక్తులు వాహనాలపై తిరగడం నిషేధం....
ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ వార్తలు ఇదిగో తోక అంటే అదిగో పులి అన్న చందంగా తయారయ్యాయి. అసలే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందున్నది. ఈ క్రమంలో ఏ న్యూస్ కరోనా...
కరోన వైరస్ నేపధ్యం లో ప్రభుత్వం ప్రతి ఇంటికి వైద్య సిబ్బందిని పంపించి ‘తెల్మో మీటర్ గన్’ తో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ మహిళా జాగృతి అధ్యక్షురాలు ఆలం పల్లి...
కరోనా వైరస్ వ్యాధి పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు కట్టుబడి ఉండాలని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి కోరుతున్నారు. ఆదివారం ఒక్క రోజు జనతా కర్ఫ్యూ పాటించి మరుసటి రోజు...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్యాంక్ సేవల వేళలను మార్పు చేస్తున్నట్లు కడప జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు ఆచారి తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 2 వరకే బ్యాంక్ లు ఉంటాయని,...
కరోనా వైరస్ కు సంబంధించి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో చైర్మన్ కె రామ్మోహన్ రావు అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. డిప్యూటీ చైర్మన్ హరనాథ్, పోర్టు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం...