30.2 C
Hyderabad
February 9, 2025 20: 12 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపిలో టెన్త్ పరీక్షలు రెండు వారాలు వాయిదా

aadimulapu susesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 31 న జరగాల్సిన 10 వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. 31 వ తేదీ తరువాత పరిస్థితి ఆధారంగా పరీక్షల తేదీలు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి రెండు వారాల పాటు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Related posts

పెబ్బేరు అధికారులకు హైకోర్టు నోటీస్

Satyam NEWS

మానవాళి శ్రేయస్సు కోసం సుందరకాండ అఖండ పారాయణం

Satyam NEWS

నాన్నా.. నువ్వే నా బ‌లం……!

Satyam NEWS

Leave a Comment