తెలంగాణ ప్రభుత్వ నూతన సచివాలయం రేపు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హుస్సేన్ సాగర్ ,సైఫాబాద్,నెక్లెస్ రోడ్...
హైదరాబాద్ పరిధిలో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న 13 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కమిషనరేట్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలు...
ఏ ఎస్ రావు నగర్ వద్ద నటి శ్రీ లీల చేతుల మీదుగా ప్రారంభం దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆభరణాల వ్యాపారంలో అత్యంత సుప్రసిద్ధమైన సంస్ధలలో ఒకటిగా ఖ్యాతి గడించిన సంస్ధ సీఎంఆర్ లెగసీ...
ఆకాష్ పూరి హనుమాన్ మందిర్ ప్రత్యేక పూజలు అనంతరం రాణి అవంతి భాయ్ భవనం నుండి శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ భారీ విశాల్ శోభయాత్రను ఘనంగా ప్రారంభించారు. పెద్ద...
కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ అంబర్పేట జోన్ కమిటీ ఆధ్వర్యంలో తిలక్ నగర్ చౌరస్తాలో మహిళలతో కట్టెలమోపు ఎత్తుకొని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది....
సీనియర్ సైఫ్ వేధింపులు తాళలేక అసులుబాసిన ప్రీతి మరణానికి సంతాపం తెలియజేస్తూ బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.మంగళవారం ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా...
బాగ్ అంబర్ పేట డివిజన్ తురాబ్ నగర్ లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వారి సొంత ఖర్చుతో నూతనంగా వేయిస్తున్న మంచి నీటి బోర్ పనులను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బస్తీలో పాదయాత్ర...
కేంద్రం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను జనావాసాలకు తీసుకువెళ్లాళని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికాంనగర్ లో ప్రజా గోస బిజెపి భరోసా శక్తి కేంద్ర కార్నర్...
బాగ్ అంబర్పేట్ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ ప్రజాగోస బిజెపి భరోసా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఆంధ్ర బ్యాంకు రోడ్ లోని టీ-పాయింట్ సెంటర్ దగ్గర జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం...
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపుర్ 116 డివిజన్ లోని జనతా నగర్ లో జరిగిన చత్రపతి శివాజీ జయంతి వేడుకలకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు,TTD అడ్వైజరీ కమిటీ మెంబర్ వడ్డేపల్లి రాజేశ్వరరావు హాజరయ్యారు....