31.7 C
Hyderabad
May 2, 2024 10: 36 AM
Slider హైదరాబాద్

నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు

#fakecurrency

హైదరాబాద్  పరిధిలో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న 13 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర  కమిషనరేట్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల్లో నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్న 13 మంది సభ్యులను అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులు నకిలీ కరెన్సీ రాకెట్లు పట్టుకొని వారి వద్ద నుండి 30 లక్షల 68 వేల ఐదు వందలు నగదు 13 మొబైల్ ఫోన్ లు  స్వాధీనం చేసుకున్నారు.  ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాలలో కూడా చలామణి చేస్తున్నట్లు గుర్తించి సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

Related posts

ట్రాజెడీ: కోడి కత్తి గుచ్చుకుని ఒకరి మృతి

Satyam NEWS

టిఆర్ఎస్ ధర్నా తర్వాత రోడ్లను శుద్ధి చేసిన బీజేపీ

Satyam NEWS

టేక్ యాక్షన్: భక్తి ఛానెల్ కాదు అక్రమాల ఛానెల్

Satyam NEWS

Leave a Comment