నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు
హైదరాబాద్ పరిధిలో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న 13 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కమిషనరేట్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలు...