33.7 C
Hyderabad
April 29, 2024 23: 35 PM
Slider హైదరాబాద్

కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ ప్రజాగోస

#bjphyderabadcity

బాగ్ అంబర్పేట్ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ ప్రజాగోస బిజెపి భరోసా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఆంధ్ర బ్యాంకు రోడ్ లోని టీ-పాయింట్ సెంటర్ దగ్గర జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను వివరించారు. పోలింగ్ బూత్ నంబర్లు 18,19,20,21, పోలింగ్ బూత్ నంబర్లు 34,35,36,44 సోమ సుందర నగర్ వద్ద సమావేశాలు జరిగాయి.

శక్తి కేంద్ర ప్రముఖులు ప్రొఫెసర్ డాక్టర్.ఎస్ రాజిరెడ్డి, షరీఫ్ బాయ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి అధ్యక్షులు డాక్టర్ ఎన్.గౌతమ్ రావు, జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇన్చార్జ్ బి.వెంకట్ రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి సీ.కృష్ణ గౌడ్, బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ బి.పద్మ వెంకట్ రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి & బిజెపి వెంగళరావు నగర్ డివిజన్ ఇంచార్జ్ ఏడెల్లి అజయ్ కుమార్, డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్కా జగన్ లతో కలిసి పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో విశేష ప్రజాదరణ లభించడమే కాక ప్రజలకు కేసిఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న పేద ప్రజల వ్యతిరేక విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జి మల్లేష్, కోడూరు సురేష్ కుమార్, పీ.గోవర్ధన్ రెడ్డి, ఆర్.రామ్ రెడ్డి, A. రమేష్, శివ కుమార్, దండు భాస్కరరావు, ప్రేమ్, గోవిందు అర్జున్, ఏడెల్లి భాస్కర్, సంజీవ్ చౌదరి, ఎం.శ్రీనివాస్, పి నాగరాజు చారి, కే శ్రీహరి, యోగేష్ గౌడ్, సునంద, కవిత, వరలక్ష్మి, సరోజ, చిట్టి బాబు, పరమేష్ యాదవ్, పీ.విజయ్, శేఖర్, బాలకృష్ణ గౌడ్, దుర్గ, తదితరులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభలను విజయవంతం చేయలని పిలుపునిచ్చారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

గిరిజన విద్యార్థులకు మంచి ర్యాంకులు రావాలి

Bhavani

గడప గడపకు వెళ్లిన దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య

Bhavani

కరోనా నివారణకు ఇంటింటికీ శానిటైజర్లు పంపిణీ

Satyam NEWS

Leave a Comment