28.2 C
Hyderabad
May 19, 2024 12: 34 PM

Tag : Minister Etala Rajendar

Slider హైదరాబాద్

కష్టపడి పని చేసేవారికి గతంలో కొన్ని జబ్బులు వచ్చేవి కావు

Satyam NEWS
గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి పనిచేసే వారికి గతంలో కొన్ని రోగాలు దరిచేరేవు కావని, డయాబెటిస్ ని రిచ్ మాన్ డిసీజ్ గా  గతంలో చెప్పేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్ వ్యాధులు వస్తున్నాయని,...
Slider కరీంనగర్

మిల్లుల్లో కటింగ్ లేకుండా ధాన్యం సేకరణ

Satyam NEWS
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతుపల్లి గ్రామం లో PACS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈసారి...
Slider కరీంనగర్

వరద ప్రాంతాలలో మంత్రి ఈటల విస్తృత పర్యటన

Satyam NEWS
ఉత్తర తెలంగాణ జిల్లాలు అయిన కరీంనగర్, వరంగల్ తో బాటు ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయని తెగిపోయిన చెరువులు, మునిగిపోయిన పంటపొలాలు, కూలిపోయిన ఇళ్ళ విషయంలో...
Slider ముఖ్యంశాలు

సంయుక్తంగా కలిసి పని చేసి కరోనాను తరిమికొట్టాలి

Satyam NEWS
జిల్లా మంత్రుల సలహాలు, సూచనలతో జిల్లాలో కరోనా వైరస్ నివారణ చర్యలను చేపట్టాలని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలెక్టర్లను కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంత్రి, రాష్ట్ర...
Slider నిజామాబాద్

సమష్టి కృష్టితో కరోనాను ఎదుర్కొందాం

Satyam NEWS
సమష్టి కృష్టితో కరోనా మహమ్మరిని ఎదుర్కొందామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్లో జిల్లా వైద్యాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు....
Slider ముఖ్యంశాలు

కరోనా చికిత్సకు మందుల కొరత రానివ్వొద్దు

Satyam NEWS
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో మందుల కొరతపై మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్ష నిర్వహించారు. మందుల కొరతపై తన కార్యాలయంలో ఫార్మా డీలర్లు, ఔషధాల తయారీదారులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరోనా చికిత్సకు...
Slider ముఖ్యంశాలు

కరోనా నియంత్రించకుంటే భవిష్యత్తు ఉండదు

Satyam NEWS
రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటీవ్ కేసులపై సత్వర చర్యలు తీసుకోకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్ శాసనసభా పక్షం వ్యాఖ్యానించింది. ఈ మేరకు సీఎల్పీ లీడర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ బట్టి...
Slider ముఖ్యంశాలు

ఆరోగ్య మంత్రిని కలిసిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది

Satyam NEWS
కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి అవుట్ సోర్సింగ్  నర్సింగ్ సిబ్బంది నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను కలిశారు. అవుట్ సోర్సింగ్ నర్సింగ్ సిబ్బందికి...
Slider తెలంగాణ

తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదు

Satyam NEWS
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో 74 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరణించాడు. సీరియస్ కండిషన్ లో గ్లోబల్ హాస్పిటల్ లో ఆయన చేరాడని, ఆయన మరణించిన తరువాత కరోనా వచ్చినట్లు తెలిసిందని రాష్ట్ర వైద్య...
Slider తెలంగాణ

ఎంత మంది బాధితులొచ్చినా చికిత్సకు ఏర్పాట్లు చేయాలి

Satyam NEWS
ఎంతమంది కరోనా బాధితులు వచ్చినా చికిత్సకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధికారుల్ని ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ, చికిత్సపై బుధవారం సీఎస్‌, డీజీపీ, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌ అధికారులతో...