40.2 C
Hyderabad
April 28, 2024 16: 23 PM

Tag : Carona Virus

Slider ప్రత్యేకం

నిర్లక్ష్యం వద్దు

Sub Editor 2
దేశంలో కరోనా కథ ముగిసినట్లే కనిపిస్తోంది పరిస్థితి. జన సంచారం మామూలు స్థితికి చేరుకుంది. అయితే గత రెండు వారాలుగా పరిస్థితి మారిపోయింది. ఇజ్రాయెల్‌లో కొత్త వేరియెంట్‌ బయటపడడం, చైనాలో ఊహించని స్థాయిలో కరోనా విజృంభణ-లాక్‌డౌన్‌,...
Slider క్రీడలు

కరోనాతో రంజీ ట్రోఫీ వాయిదా

Sub Editor
కరోనా వైరస్ ప్రభావం మళ్లీ భారత్‌లోని దేశీయ సీజన్‌పై ప్రభావం చూపుతోంది. గత వారం అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీని వాయిదా వేసిన తర్వాత, తాజాగా దేశంలోని అత్యంత ప్రముఖ టోర్నమెంట్, రంజీ ట్రోఫీ...
Slider ప్రపంచం

3 రెట్లు ఎక్కువగా పిల్లలకు కరోనా

Sub Editor
పిల్లల్లో కరోనాపై బ్రిటన్‌లో కొత్త పరిశోధన అధ్యయనం వెలువడింది. పెద్దల కంటే 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు. దీంతో పిల్లలకు...
Slider హైదరాబాద్

కరోనా ఎలర్ట్: సమిష్టి కృషితో కరోనాను తరిమికొడదాం

Satyam NEWS
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న, సమిష్టి కృషితో కరోనా వైరస్ ను తరిమి కొడదామని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ...
Slider తెలంగాణ

ఎంత మంది బాధితులొచ్చినా చికిత్సకు ఏర్పాట్లు చేయాలి

Satyam NEWS
ఎంతమంది కరోనా బాధితులు వచ్చినా చికిత్సకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధికారుల్ని ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ, చికిత్సపై బుధవారం సీఎస్‌, డీజీపీ, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌ అధికారులతో...
Slider ముఖ్యంశాలు

యాక్షన్: కరోనా క్వారంటైన్ కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియం

Satyam NEWS
కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలి స్టేడియంను క్వారం టైన్  కేంద్రంగా మార్చేందుకు ఏర్పాట్లు చేపట్టింది. గచ్చిబౌలిలోని స్టేడియంను 50 పడకల క్వారంటైన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు...
Slider సంపాదకీయం

కరోనా అనుమానంతో దుబాయ్ విమానం నిలిపివేత

Satyam NEWS
బ్రిటన్ కు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటీవ్ రావడంతో దుబాయ్ వెళ్లాల్సిన విమానంలోని ప్రయాణీకులు అందరిని దించివేయాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రిటన్ కు చెందిన ఒక వ్యక్తి కొద్ది రోజుల కిందట కేరళలోని...
Slider జాతీయం

కరోనాపై పోరాటానికి ముందుకు వచ్చిన భారత ఆర్మీ

Satyam NEWS
కరోనా వైరస్ పై పోరాటానికి భారత సైన్యం కూడా ముందుకు వచ్చింది. విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చి కరోనా వైరస్ ను పరీక్షించేందుకు అవసరమైన 14 రోజుల క్వారంటైన్ సౌకర్యాలు అందించేందుకు రాజస్థాన్ లోని...
Slider తెలంగాణ

వార్నింగ్: కరోనా వైరస్ పుకార్లపై ఇక కఠిన చర్యలు

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాప్తిపై పుకార్లు వ్యాప్తి చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా హెచ్చరించిన నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తగిన చర్యలు ప్రారంభించారు. కరోనాకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని...
Slider ముఖ్యంశాలు

అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాం

Satyam NEWS
కరోనా వైరస్ సమస్య మొత్తం హైదరాబాద్ చుట్టూ మాత్రమే ఉంటుందని, ఇతర జిల్లాలో ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రయాణీకుల నుంచే వైరస్ వస్తున్నది అందువల్ల ఎయిర్ పోర్టులో 200 మంది సిబ్బంది...