కరోనా చికిత్సకు మందుల కొరత రానివ్వొద్దు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో మందుల కొరతపై మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. మందుల కొరతపై తన కార్యాలయంలో ఫార్మా డీలర్లు, ఔషధాల తయారీదారులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరోనా చికిత్సకు...