33.7 C
Hyderabad
April 29, 2024 02: 26 AM
Slider ముఖ్యంశాలు

కరోనా చికిత్సకు మందుల కొరత రానివ్వొద్దు

#Eetala Rajendar

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో మందుల కొరతపై మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్ష నిర్వహించారు. మందుల కొరతపై తన కార్యాలయంలో ఫార్మా డీలర్లు, ఔషధాల తయారీదారులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరోనా చికిత్సకు సంబంధించిన ఔషధాల సరఫరాపై చర్చించారు.

కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే అజిత్రోమైసిన్‌, డాక్సీసైక్లిన్‌, డాక్సామెతాసోన్‌, మిథైల్‌ ప్రెడ్నిసోలొన్‌ మందులను వీలైనంత తొందరగా సరఫరా చేయాలని సూచించారు. విటమిన్‌-డీ, సీ, మల్టీవిటమిన్‌, జింక్‌ వంటి ఔషధాలను మందుల దుకాణాలు, దవాఖానల్లో సరిపడినన్ని ఉంచాలని చెప్పారు.

Related posts

ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెంచుకోవడానికి సులభమైన టెక్నిక్ ఇది

Satyam NEWS

కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్ కలకలం: ఏడుగురికి పాజిటివ్

Satyam NEWS

ప్రపంచ శాంతి దినోత్సవ అవార్డుల ప్రదానం

Satyam NEWS

Leave a Comment