ములుగు పోలీస్ స్టేషన్లో అత్యుత్తమ విధులు నిర్వహించిన ములుగు ఎస్సై బండారు రాజు కు 2020 సంవత్సరం బెస్ట్ ఫంక్షనల్ వర్టికల్ ఆఫీసర్ గా గుర్తింపు లభించింది. డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా...
లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని, విధుల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని ములుగు ఏ ఎస్ పి పోతరాజు సాయి చైతన్య అన్నారు. నేడు ఆయన ములుగు జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ తీరును...
కరోనా మహమ్మారి మొదటి విడతలో ప్రజలందరూ క్రమశిక్షణతో సాగించిన పోరాటంలో విజయం సాధించామని అదే ఒరవడి ఇప్పుడూ కొనసాగించాలని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ కోరారు. రెండో విడత కరోనా...
ములుగు జిల్లాలో ప్రజలు అందరూ తప్పకుండా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి, చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా కరోనా వ్యాధి వ్యాప్తి కాకుండా సహకరించాలని ములుగు ఏ ఎస్ పి పోతరాజు సాయి...
ప్రజా ప్రతినిధులను హతమార్చేందుకు మావోయిస్టుల వేసిన ప్లాన్ ను ములుగు పోలీసులు భగ్నం చేశారు. ములుగు మండలంలోని మాన్సింగ్ తండ గ్రామ పరిసరాల లోని పోడు భూములలో CPI మావోయిస్టులు మందుగుండు సామాగ్రి డంప్...
ములుగు ఏ ఎస్ పి కార్యాలయ ఆవరణలో ములుగు పోలీస్ స్టేషన్ సిబ్బందికి శిరస్త్రాణాలను తిరుమల టీవీఎస్ షోరూం యజమాని గున్నాల తిరుమల్ రెడ్డి సౌజన్యంతో ములుగు ఏ ఎస్ పి సాయి చైతన్య...
భక్తుల్లో కలిశారు..సెల్ ఫోన్లు దోచేశారు.. అయితే ఈ దొంగలు పట్టుబడే వారే కాదు… పోలీసులు చేసే రెగ్యులర్ చెకప్ లో ఈ దొంగలు దొరికిపోయారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మేడారం ఆర్చిగేట్...
ములుగు మండలం మల్లంపల్లి గ్రామం వద్ద రెండు ఆటోలలో అధిక సంఖ్యలో కూలీలను ఎక్కించి ప్రయాణం చేయిస్తున్న వారిపై ములుగు ఎస్సై హరికృష్ణ కేసు నమోదు చేశారు. ఒక ఆటోలో 23 మంది, మరో...
ఏడుగురు మావోయిస్టు పార్టీ సభ్యుల్ని అరెస్టు చేసినట్లు ములుగు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. పోలీసులు పామునూరు అటవీ పాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా నిన్న మధ్యాహ్నం మావోయిస్టులు తారసపడ్డారు. సాయుధులైన...
పోలీస్ సిబ్బంది వెనుకడుగు వేయకుండా తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ కరోనా వ్యాధి ప్రబలకుండా ముందుండి అప్పటిలో సేవ చేసారని అలాగే కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం లో కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని ములుగు జిల్లా...