25.7 C
Hyderabad
May 19, 2024 08: 56 AM

Tag : P V Narasimharao

Slider ముఖ్యంశాలు

సీఎం కేసీఆర్ ప్రకటనపై పివి కుటుంబం ఆనందం

Satyam NEWS
భారత మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి.నరసింహారావుకు భారత రత్న ప్రదానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో తీర్మానిచడం గొప్ప విషయంగా పి.వి.కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు. పి.వి.సోదరులు పి.వి.మనోహర్ రావు, పి.వి.కుమారుడు...
Slider ముఖ్యంశాలు

పివికి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం

Satyam NEWS
మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుకు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. అదే విధంగా పి వి...
కవి ప్రపంచం

పీ.వీ అంటే

Satyam NEWS
పీ.వీ.అంటే ఏమిటి ప్రజా విజయ సంకేతం పీ.వీ. అంటే ఏమిటి పల్లె జీవి సంతోషం వంగర లో పుట్టి తాను వాషింగ్టన్ లో తిరిగెను కరణం లెక్కలు తెలిసెను సంస్కరణలు చేపట్టెను బహుభాషల కోవిదుడై...
Slider ముఖ్యంశాలు

పి.వి.నరసింహారావు పై కవితలకు ఆహ్వానం

Satyam NEWS
భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహ్మారావు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా హైదరాబాద్ పాతనగర కవుల వేదిక, లాల్ దర్వాజ ఆధ్యర్యంలో ఒక కవితా సంకలనాన్ని డిసెంబర్ లో ఆవిష్కరించదలచినట్లు కన్వీనర్ కె.హరినాథ్ తెలిపారు. ఈ...
Slider కవి ప్రపంచం

కడిగిన ముత్యం

Satyam NEWS
వంగర దొరవైన నీవు అఖిల భారతావనికి నాయకుడైనావు బంగారం తాకట్టు పెట్టినట్టి అప్పుల్లోని భారతావనికి భాగ్యమందించినావు రాజీవు మరణ చీకటిలోనున్న భారతావనికి కాంతి పుంజమైనావు రాజకీయ బలము లేకున్నా ఆర్ధిక శాస్త్రజ్ఞుడిని మంత్రి గా...
Slider సంపాదకీయం

పి వి ని మరచిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Satyam NEWS
మాజీ ప్రధాని పి వి నరసింహారావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని పదవిని అలంకరించిన తొలి తెలుగువాడైన పి వి నరసింహారావు శతజయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. తెలంగాణలో పుట్టినా...
Slider ముఖ్యంశాలు

కండ బలం, డబ్బు బలం లేకుండా దేశాన్ని పాలించిన పివి

Satyam NEWS
కండబలం, ధనబలం లేకుండా ఒక వ్యక్తి ఈ సువిశాల దేశాన్ని పాలించగలడు అని నిరూపించిన వ్యక్తి  పివి నరసింహారావు అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈరోజు...
Slider ప్రత్యేకం

పి వి వాణికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి

Satyam NEWS
రాబోయే జీహెచ్ఎంసి ఎన్నికలను దృష్టి పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడే పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా జంట నగరాలలో ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్న బ్రాహ్మణ వర్గాలను సంతృప్తి పరచే చర్యలను ఆయన తీసుకుంటున్నారు....
Slider ముఖ్యంశాలు

ఏడాది పొడుగునా పివి శత జయంతి వేడుకలు

Satyam NEWS
ఏడాది అంతా మాజీ ప్రధాని, ప్రపంచ మేధావి పివి నర్సింహారావు  శతజయంతి వేడుకలు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. శుక్రవారం నాడు పివి నర్సింహారావు శత జయంతి ఉత్సవ కమిటీ సమావేశం వీడియో...
Slider నల్గొండ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైభవంగా PV శత జయంతి వేడుకలు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ భారత ప్రధాని PV నర్సింహారావు శత జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో ఆదివారం ఉదయం తెలంగాణ...