సీఎం కేసీఆర్ ప్రకటనపై పివి కుటుంబం ఆనందం
భారత మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి.నరసింహారావుకు భారత రత్న ప్రదానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో తీర్మానిచడం గొప్ప విషయంగా పి.వి.కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు. పి.వి.సోదరులు పి.వి.మనోహర్ రావు, పి.వి.కుమారుడు...