26.2 C
Hyderabad
May 19, 2024 19: 05 PM

Tag : Palanadu dist

Slider గుంటూరు

చిలకలూరిపేట లోని ఓగేరువాగులో గల్లంతయిన యువకుడు

Satyam NEWS
 పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరం-పురుషోత్తమ పట్నం మధ్య ఓగేరు వాగులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. దీనికి సంబంధించి చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బొప్పూడి గ్రామానికి చెందిన...
Slider గుంటూరు

తొలి ఏకాదశి నాడు వినుకొండలో తిరుణాళ్లు

Satyam NEWS
పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఈనెల 10వ తేదీన జరగనున్న తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో చేస్తున్న తిరుణాల వేడుకలు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శివశంకర్ నేడు సమీక్షించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో...
Slider ముఖ్యంశాలు

దైవజ్ఞరత్న అవార్డు అందుకున్న శ్రీ ఘటం రామలింగ శాస్త్రి

Satyam NEWS
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు సిద్ధాంతి శ్రీఘటం రామలింగ శాస్త్రికి దైవజ్ఞ రత్న అవార్డును ప్రధానం చేశారు. బుధవారం విశ్వజ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ, హైదారాబాద్ వారి ఆధ్వర్యంలో...
Slider గుంటూరు

కల్తీ నూనెల తయారీదారులపై ఉక్కుపాదం మోపాలి

Satyam NEWS
పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంగా వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతున్న కల్తీ నూనెలపై ఉక్కుపాదం మోపి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషిచేయాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా...
Slider గుంటూరు

ఎమ్మెల్యేను కలిసిన నరసరావుపేట మున్సిపల్ కమిషనర్

Satyam NEWS
పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రవీంద్ర నియమితులయ్యారు. మున్సిపల్ కమిషనర్ గా నియమితులైన రవీంద్ర నేడు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. మున్సిపల్ కమిషనర్ గా...
Slider గుంటూరు

తొలి ఏకాదశి సందర్భంగా వినుకొండలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Satyam NEWS
వినుకొండ కొండపై వేంచేసిన రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో జులై 10వ తేదీన నిర్వహించే తొలి ఏకాదశి వేడుకలకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా...
Slider గుంటూరు

బైపాస్ రోడ్ లో లారీల ప్రయాణం నరకయాతన

Satyam NEWS
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోకి లారీలు ఇతర ట్రాన్స్పోర్ట్ వాహనాలు ప్రవేశించకుండా ఇతర మార్గం గుండా వెళ్లేందుకు గతంలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న బైపాస్ రోడ్డు దుస్థితి రీత్యా...
Slider గుంటూరు

సంక్షేమ పథకాలు ఆపకుండా అమలు చేస్తున్న సీఎం జగన్

Satyam NEWS
సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలకు అందించి గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు  డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు వినుకొండ పట్టణంలోని,...
Slider గుంటూరు

ప్రారంభమైన రహదారి మరమ్మత్తు పనులు

Satyam NEWS
రావిపాడు-నల్లగార్లపాడు గ్రామాల మధ్యనున్న ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన నల్లగార్లపాడు గ్రామ ప్రధాన రహదారిపై దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి నిరసన చేపట్టిన ఫలితంగా ఇప్పుడు...
Slider గుంటూరు

నిరాశ్రయుల వసతి గృహంలో మాతృ దినోత్సవ వేడుకలు

Satyam NEWS
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని నిరాశ్రయుల వసతి గృహంలో మాతృ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వసతి గృహానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం...