38.7 C
Hyderabad
May 7, 2024 17: 24 PM

Tag : Palanadu dist

Slider గుంటూరు

వేసవి కాలంలో తాగునీటి ఇబ్బంది లేకుండా సకల చర్యలు

Satyam NEWS
వేసవిలో తాగు నీటి సరఫరాపై పల్నాడు జిల్లా తొలి సమీక్ష సమావేశం జరిగింది. పల్నాడు జిల్లా ఏర్పాటైన తర్వాత.. జిల్లా కేంద్రంలోని నరసరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన తొలి జిల్లా సమీక్ష సమావేశంలో నరసరావుపేట...
Slider గుంటూరు

సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేయాలి

Satyam NEWS
పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి జిల్లాలోని ఎంతో మంది ఆశతో వస్తున్నారని కానీ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఆయా సమస్యల పట్ల ఎటువంటి పరిష్కారం...
Slider గుంటూరు

అవసరమైన ప్రత్తి మిరప పంటలకు విత్తనాలు సిద్ధం చేయాలి

Satyam NEWS
కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లా ఖరీఫ్ విత్తన ప్రణాళికను ప్రకటించారు. జిల్లాలో ప్రత్తి, మిరప విత్తన కంపెనీల ఉత్పత్తిదారులు, డిస్ట్రిబ్యూటర్స్ తో కలిపి సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారుల తో నేడు...
Slider గుంటూరు

మురుగనీరు వస్తున్నా పట్టించుకోని మునిసిపల్ అధికారులు

Satyam NEWS
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం లో గత 15 రోజుల నుంచి రంగు మారి, దుర్వాసన తో కూడిన నీళ్లు సరఫరా అవుతుంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఎంఐఎం పార్టీ రాష్ట్ర...
Slider గుంటూరు

నల్లగార్లపాడు రోడ్డు బాగుచేయించండి మహా ప్రభో……

Satyam NEWS
నల్లగార్లపాడు రోడ్డు బాగుచేయించండి మహా ప్రభో అంటూ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కు డీబీహెచ్ పీయస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందచేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్...
Slider గుంటూరు

చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు దొంగల ముఠా

Satyam NEWS
చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లను దొంగల ముఠాగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు జత కడతారు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు విడిపోతారు అంటూ...
Slider గుంటూరు

పల్నాడు జిల్లా తొలి ఎస్పీగా రవి శంకర్ రెడ్డి

Satyam NEWS
పల్నాడు జిల్లా తొలి ఎస్పీ గా వై రవి శంకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎంతో చారిత్రక నేపథ్యం గల పల్నాడు జిల్లా నరసరావుపేట కి మొదటి ఎస్పీ గా  ఛార్జ్ తీసుకోవడం గర్వకారణంగా...
Slider గుంటూరు

పల్నాడు జిల్లా ఏర్పాటు పనులపై ఎంఎల్ ఏ డాక్టర్ గోపిరెడ్డి సమీక్ష

Satyam NEWS
పల్నాడు జిల్లా కేంద్రంగా ఏప్రిల్ 4 నుంచి నరసరావుపేట నుంచి పరిపాలన ప్రారంభం కానున్న తరుణంలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లింగంగుంట్ల ఎన్ఎస్పీ కాలనీలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న జిల్లా కలెక్టర్ కార్యాలయం,...