38.2 C
Hyderabad
May 3, 2024 21: 57 PM
Slider గుంటూరు

తొలి ఏకాదశి నాడు వినుకొండలో తిరుణాళ్లు

#vinukonda

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఈనెల 10వ తేదీన జరగనున్న తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో చేస్తున్న తిరుణాల వేడుకలు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శివశంకర్ నేడు సమీక్షించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, నరసరావుపేట ఆర్డిఓ శశి రెడ్డి, డీఎస్పీ విజయ భాస్కరరావు, కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ షేక్ దస్తగిరి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు కొండపై శ్రీరామ లింగేశ్వర స్వామి సన్నిధిలో భారీ స్థాయిలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది.

Related posts

గణనీయంగా తగ్గనున్న మందుల ధరలు

Satyam NEWS

అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా

Satyam NEWS

నిబంధనల ప్రకారం మీడియా పై పర్యవేక్షణ

Bhavani

Leave a Comment