31.2 C
Hyderabad
May 20, 2024 13: 19 PM

Tag : Prime Minister Narendra Modi

Slider ప్రపంచం

ప్రపంచ శాంతికి నరేంద్ర మోడీతో కమిటీ

Satyam NEWS
మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ప్రపంచ శాంతి ఒప్పందాన్ని ప్రోత్సహించడానికి ఒక కమిషన్‌ను రూపొందించాలని ఐక్యరాజ్యసమితికి వ్రాతపూర్వక ప్రతిపాదనను సమర్పించాలని యోచిస్తున్నారు. ఐదేళ్లపాటు ఉండే ఈ కమిషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ...
Slider జాతీయం

మళ్లీ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరో మారు ప్రమాణం

Satyam NEWS
బీహార్ 8వ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం నితీశ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. 2024లో జీవించినా లేకపోయినా 2014లో మాత్రం మళ్లీ బతకలేమని ప్రధాని నరేంద్ర మోదీ...
Slider తూర్పుగోదావరి

కోనసీమ జిల్లా అల్లర్లు భావోద్వేగం కారణంగా జరిగినవే

Satyam NEWS
భారతీయ జనతా పార్టీ యువ సంఘర్షణ యాత్ర లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి వై .సత్య కుమార్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం పరిధిలో పర్యటించారు. బెండమూర...
Slider జాతీయం

అరుదైన మైలురాయి చేరుకున్న స్టార్టప్ లు

Satyam NEWS
అంకుర సంస్థల (స్టార్టప్‌లు) రంగంలో దేశంలో అరుదైన మైలురాయిని చేరుకుందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు ప్రకటించారు. దేశంలో 75,000లకు...
Slider ప్రత్యేకం

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్

Satyam NEWS
బ్లాక్ మెయిలర్ గా పేరున్న రేవంత్ రెడ్డికి బీజేపీపై, దేవుడిలాంటి నరేంద్రమోడీపై ఆరోపణలు చేసే అర్హత లేదన్నారు….తెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష నేత రాజాసింగ్. తెలంగాణ ఏర్పడిందే బీజేపీ మద్దతుతో అనే విషయాన్ని రేవంత్...
Slider జాతీయం

పాడి పరిశ్రమలో దూసుకు వెళుతున్న గుజరాత్ రాష్ట్రం

Satyam NEWS
నీటిపారుదల సౌకర్యాలు విస్తరించినందున వ్యవసాయం, పశుసంవర్ధక రంగంలో గుజరాత్‌ ఎంతో అభివృద్ధి సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హిమ్మత్‌నగర్ చేరుకున్నారు....
Slider గుంటూరు

మోడీకి లొంగిపోయిన జగన్, చంద్రబాబు

Satyam NEWS
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోడీ నిలబెట్టిన అభ్యర్థి కి మద్దతు అడగకుండానే ప్రకటించడం దారుణంగా ఉంది అని,మోడీకి దాసులు గా...
Slider ముఖ్యంశాలు

మాలలకు ద్రోహం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ

Satyam NEWS
ఎస్ సి వర్గీకరణపై తప్పుడు మాటలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లిస్తారని మాలల చైతన్య సమితిరాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా...
Slider జాతీయం

అప్పుడు అరిచిగోల చేసిన మోదీ… ఇప్పుడు మౌనమేల?

Satyam NEWS
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి చారిత్రాత్మక కనిష్టానికి 80 పాయింట్లకు చేరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వంపై దాడికి దిగింది. రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ పై విమర్శలు...
Slider ప్రత్యేకం

Target Satyakumar: తమ నీడను చూసి తామే భయపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు

Satyam NEWS
‘విభజించు పాలించు’ అనేది బ్రిటీష్ వాడి సిద్ధాంతం. ‘బెదిరించు లొంగదీసుకో’ అనేది ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారమే బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను తాజాగా...