టిడిపి, జనసేన లు కలిసి పోటీ చేస్తే 20 పార్లమెంట్ స్థానాలు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిన లబ్ధిదారులకు డబ్బులు అందడం లేదు. వచ్చిన వాడికి వచ్చినంత అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. బటన్ నొక్కుడు అంతా దొంగనొక్కడేనని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు...