25.7 C
Hyderabad
May 20, 2024 03: 19 AM

Tag : Raghuramakrishnam Raju MP

Slider ప్రత్యేకం

టిడిపి, జనసేన లు కలిసి పోటీ చేస్తే 20 పార్లమెంట్ స్థానాలు

Satyam NEWS
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిన లబ్ధిదారులకు డబ్బులు అందడం లేదు. వచ్చిన వాడికి వచ్చినంత అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది.  బటన్ నొక్కుడు అంతా దొంగనొక్కడేనని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు...
Slider ప్రత్యేకం

ఇలా చేస్తే కాండ్రించి ముఖాన  ఉమ్మేస్తారు

Satyam NEWS
మీడియా సంస్థలపై దాడిని  ప్రజలు హర్షించరు. మీడియా సంస్థలపై పనిగట్టుకొని దాడి చేస్తే అందరూ ముఖాన కాండ్రించి ఉమ్మేస్తారు. పద్మ విభూషణ్  అవార్డు గ్రహీత అయిన రామోజీరావు  క్యారి కేచర్ ను సాక్షి దినపత్రికలో ...
Slider ప్రత్యేకం

కొండపై అక్రమంగా కొంప కట్టుకున్న వ్యక్తికి భగవంతుడితో పోలికా?

Satyam NEWS
రిషి కొండపై అక్రమంగా కొంప కట్టుకున్న వ్యక్తిని మంత్రులు భగవంతుడితో పోల్చడం  విడ్డూరంగా ఉంది. తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీశైలం కొండపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జున  స్వామి దేవాలయాలు నిర్మించినట్లుగానే,...
Slider ప్రత్యేకం

పులివెందులలో జగన్ ఓడిపోతే పార్టీ పరిస్థితి ఏమిటో?!

Satyam NEWS
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలో జగన్ ఓడిపోతే,  పార్టీ పరిస్థితి ఏమిటోనన్న ఆందోళన క్రమశిక్షణ కలిగిన  తనలాంటి కార్యకర్తలను వేధిస్తోందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  కె. రఘురామకృష్ణంరాజు అన్నారు. పులివెందుల...
Slider ప్రత్యేకం

వాలంటీర్ చేసిన హత్య … ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యే

Satyam NEWS
ప్రజల జీవించే హక్కు జమోరె ప్రభుత్వం కాలరాస్తోంది.  ప్రజల నుంచి వాలంటీర్లు సేకరిస్తున్న విలువైన సమాచారం వారి జీవించే హక్కును పెను ప్రమాదంలోకి నెడుతోంది . వాల్తేరులో  వరలక్ష్మి అనే మహిళను  వాలంటీర్ చేసిన...
Slider ప్రత్యేకం

వచ్చే ఎన్నికల్లో 25 అసెంబ్లీ స్థానాలకే వైసీపీ పరిమితం

Satyam NEWS
రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  అత్యంత దారుణంగా, దారుణంగా ఓటమిపాలవడం ఖాయం. లోక్ సభ ఎన్నికల్లో మూడు నుంచి నాలుగు స్థానాలు, అసెంబ్లీ ఎన్నికల్లో 20 నుంచి 25...
Slider ప్రత్యేకం

వైసీపీ గెలుపుకు కారణమైన రెండు సంఘటనలే ఈసారి శాపం

Satyam NEWS
గత ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కారణమైన రెండు సంఘటనలే ఈసారి పెను ఓటమికి నాంది కాబోతున్నాయన్నది స్పష్టమవుతోందని వైసీపీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె. రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. గత ఎన్నికల్లో...
Slider ప్రత్యేకం

పాలకులే పశువులైతే ప్రజల పరిస్థితి ఏమిటి?

Satyam NEWS
పాలకులే పశువులైతే ప్రజల పరిస్థితి ఏమిటి? వీళ్ళ నుంచి ప్రజలకు విముక్తి లేదా అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కనుమూరి  రఘు రామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఒక కంపెనీలో...
Slider ప్రత్యేకం

నీ భార్యను కిడ్నాప్ చేయించిన వారిని ఏమీ అనలేక నన్ను తిడతావా?

Satyam NEWS
విశాఖపట్నం ఎంపీ  ఎం వివి సత్యనారాయణ ఎవరి కుట్రలోనూ భాగస్వామి కావద్దు… ప్రస్తుతం ఆయన అంటే గౌరవం లేకపోయినా కోపమయితే లేదని నరసాపురం ఎంపీ  రఘురామకృష్ణం రాజు  అన్నారు. గురువారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై, ...
Slider జాతీయం

ఎంపి రఘురామరాజుపై బూతులతో వైసీపీ నేత దాడి

Satyam NEWS
వైసీపీ తిరుగుబాటు ఎంపీ కె.రఘురామ కృష్ణంరాజుపై పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో అదే పార్టీ కి చెందిన ఎంపీ బూతులు తిట్టాడు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో వైసీపీ ఎంపీ తిట్ల దండకం అందుకున్నారు. వైసీపీ రెబల్...