టీటీడీ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకించిన వైసీపీ ఎంపి
నిరర్ధక ఆస్తుల పేరుతో భూములను వేలం వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తప్పుబట్టారు. ఇది ముమ్మాటికీ భూముల విరాళం ఇచ్చిన దాతల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం...