మీడియా సంస్థలపై దాడిని ప్రజలు హర్షించరు. మీడియా సంస్థలపై పనిగట్టుకొని దాడి చేస్తే అందరూ ముఖాన కాండ్రించి ఉమ్మేస్తారు. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అయిన రామోజీరావు క్యారి కేచర్ ను సాక్షి దినపత్రికలో ...
మార్గదర్శిపై వేధింపులకు పాల్పడుతున్న జగన్ సర్కార్కు ఏపీ హైకోర్టులో మరోసారి ఝలక్ తగిలింది. మార్గదర్శికి చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ నోటీసుపై హైకోర్టు స్టే ఇచ్చింది. చందాదారుల నుంచి అభ్యంతరాలు కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్...
ఊరందరిదీ ఒక బాధ అయితే, ఉలిపి కట్టెది మరొక బాధ అన్నట్లు, రాష్ట్రంలోని ప్రజలందరూ రాష్ట్ర తిరోగ వృద్ధిపై, అస్తవ్యస్త వైకాపా పాలనపై, విభజన హామీల సాధనా వైఫల్యాలపై, రాజధాని లేని దుర్మార్గం పై...
సాక్షి దినపత్రిక ప్రతులను ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేయడాన్ని న్యాయస్థానంలో ఉషోదయ పబ్లికేషన్స్ పేరిట ప్రశ్నించినందుకే పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావును, రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తోందని నరసాపురం...
తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిశాయంటే, జగన్ పార్టీ పని అవుట్. బంగాళాఖాతంలో కలిసిపోతారు. తమకు విశాలమైన తీర ప్రాంతం ఉన్నదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతుంటారు. ఆ తీర ప్రాంత గర్భంలో తమ పార్టీ...