జర్నలిస్టుల సంక్షేమానికై కలెక్టరేట్ వద్ద నిరసన
విజయనగరం జిల్లా కేంద్రంలో జర్నలిస్టులంతా సంఘాలన్నీ పక్కన పెట్టి..ఏకతాటిపై వచ్చి జర్నలిస్టు సంక్షేమంపై ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేశారు. ఏపీయూడబ్యుజే ,ఏపీడబ్ల్యూఎఫ్ సంయుక్తంగా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ లు మంజూరు...