కలెక్టర్,ఎస్పీలతో ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్ దండే ప్రత్యేక సమావేశం
రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సమర్ధవంతంగా నిర్వహించింది…రెవిన్యూ,పోలీస్ యంత్రాంగం. మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లాలో రెండో ధశ నుంచీ చివరి దశ వరకు పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగానే ముగిసాయి. ...