25.2 C
Hyderabad
May 16, 2024 22: 48 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ యాపిల్ ఎంత తియ్యగా ఉందో

#Telangana Apple

తెలంగాణ భూ భాగంపై పండిన యాపిల్ పండ్లు నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేరాయి. సాధారణంగా శీతల ప్రదేశాలలో పండే యాపిల్ పండ్లను తెలంగాణకు చెందిన రైతు తెలంగాణ భూమి పై పండించాడు. తొలి కాతను అతను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందచేశారు.

కొమరం బీమ్ జిల్లా కు చెందిన రైతు కేంద్రె బాలాజీ యాపిల్ పంట పండించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ప్రగతి భవన్ చేరుకున్న బాలాజీ తాను పండించిన యాపిల్ పండ్లను ముఖ్యమంత్రికి బహూకరించారు.

Related posts

బంగారం ధరకు రెక్కలు …50వేలకు త్వరలో

Satyam NEWS

డిమాండ్లు నెరవేర్చిన వారికే ఓటు: బీసీ ఫెడరేషన్

Satyam NEWS

దివ్యాంగ మహిళ జీవితంలో కొత్త వెలుగులు నింపిన కలెక్టర్

Bhavani

Leave a Comment