25.2 C
Hyderabad
May 16, 2024 20: 47 PM
Slider ప్రత్యేకం

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపి ముఖ్యమంత్రి జగన్

cm jagan

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టు లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు తనపై పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

2014లో హుజూర్‌నగర్‌లో జగన్‌ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా రోడ్‌ షో నిర్వహించారని ఆయనపై అభియోగం. దీంతో విచారణకు హాజరు కావాలని ఇటీవల ఏపీ సీఎం జగన్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు.

Related posts

తారాస్థాయికి చేరిన కుమ్ములాటలు: మంత్రి బొత్స నిర్ణయం ఏమిటో….

Satyam NEWS

ఒపీనియన్: అరక పట్టిన నీకు అందలమెప్పుడు రైతన్నా

Satyam NEWS

కరోనా ఎలర్ట్: నేటి రాత్రి నుంచి ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ

Satyam NEWS

Leave a Comment