37.2 C
Hyderabad
May 6, 2024 20: 40 PM
Slider జాతీయం

కరోనా ఎలర్ట్: నేటి రాత్రి నుంచి ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ

#delhicapital

కరోనా కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నందున దేశ రాజధాని ఢిల్లీలో నేటి రాత్రి నుంచి కర్ఫ్యూ విధిస్తున్నారు.

నేటి రాత్రి నుంచి 26వ తేదీ వరకూ రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టెనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ల మధ్య జరిగిన చర్చల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

Related posts

బోనం ఎట్లా తీయాలి తల్లి

Satyam NEWS

నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్

Bhavani

Women’s day: మహిళల జీవితాన్ని మెరుగుపరుస్తున్న హునార్ హాట్

Satyam NEWS

Leave a Comment