జిల్లాలో భారీ వర్షాలు, రాళ్ల వాన కారణంగా నష్టపోయిన పంట వివరాలు రైతుల వారీగా సేకరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాయ భవన సముదాయ సమావేశ మందిరంలో పంట...
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ పంపిణీలో అవకతవకలు జరిగాయి అంటూ గ్రామపంచాయతీకి తాళం వేసి ముళ్లకంచే అడ్డుగా వేసి ఆందోళన చేపట్టారు, గ్రామంలో ఇల్లు పొలాలు ఉన్నవారికి...
ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా మహిళలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఆరోగ్య మహిళ కు సంబంధించి చేపడుతున్న సేవల ఆకస్మిక తనిఖీ...
జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాయ భవన సముదాయ సమావేశ మందిరంలో అధికారులతో భూసేకరణ, పనుల పురోగతిపై...
తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ వాయిదా పడింది. మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 12,...
శ్రీరామనవమి, సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం మహోత్సవాలు విజయవంతం అవటం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి, భద్రాచలం లో రద్దీని...
జగదభిరాముని పట్టాభిషేకం కన్నుల పండుగగా. అంగరంగా వైభవంగా జరిగింది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం లో అశేష భక్త జనం మధ్య వేద మంత్రోచారణల నడుమ , జై శ్రీరామ్ నినాదాలతో వైభవంగా జరిగింది....
జగదాభిరాముని కళ్యాణం అంగరంగా వైభవంగా జరిగింది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం లో అశేష భక్త జనం మధ్య వేద మంత్రోచారణల నడుమ , జై శ్రీరామ్ నినాదాలతో వైభవంగా జరిగింది. సరిగ్గా 12...
భద్రాచలం లో జరిగే శ్రీరామనవమి వుత్సవాలలో పాల్గొనే భక్తుల కోసం పోలీసు శాఖ ప్రత్యేక లింక్ ను విడుదల చేసింది, ట్రాఫిక్ రూట్, పార్కింగ్ స్థలాలు, తలంబ్రాలు & లడ్డూ ప్రసాదం స్టాల్స్ మరియు...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మే 10న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో...