వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (పిఎంజి) కో-ఆర్డినేషన్ కేబినెట్ సెక్రటరీ రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ ప్రదీప్ కె త్రిపాఠి అన్నారు. న్యూఢిల్లీ నుండి నేషనల్...
జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. డిపిఆర్సీ భవన సమావేశ మందిరంలో అధికారులతో భూ సేకరణ ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ...
జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాయ భవన సముదాయ సమావేశ మందిరంలో అధికారులతో భూసేకరణ, పనుల పురోగతిపై...
ఖమ్మం జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు చేపడుతున్న భూసేకరణ ప్రక్రియ ను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో భూసేకరణ, పనుల పురోగతిపై...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అనంతగిరి రిజర్వాయర్ భూసేకరణ వ్యవహారంలో ఇద్దరు కలెక్టర్లకు రాష్ట్ర హైకోర్టు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన రాజన్న...