పోడు రైతులకు హక్కు పత్రాల పంపిణీ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు నీటిమీద రాతలుగానే మిగిలి పోతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయ లోపంతో పాటు...
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. ఐడిఓసి సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి...
ఎన్నికల సామాగ్రి భద్రత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ వెనుక భాగాన ఏర్పాటుచేసిన ఇవిఎం గోడౌన్ ను వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచారు....
సర్వాయి పాపన్న 313 వర్ధంతి ని పురస్కరించుకుని లకారం ట్యాంక్ బండ్ వద్ద వున్న సర్వాయి పాపన్న విగ్రహానికి అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తో కలసి...
కాంగ్రెస్ అగ్రనేత, ఇటీవల ఎంపీ సభ్యత్వం కోల్పోయిన రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలకు గానూ...
మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అత్తామామలను హత్య చేసిన నిందితుడిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. 2020లో రైనా అత్తామామ ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితుడు రషీద్, అడ్డుకోబోయిన వారిద్దరితోపాటు రైనా...
ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించుకున్న వారికి క్రమబద్ధీకరణ చేసి పట్టాలు అందించేందుకు సర్కారు మరో అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. మీ-సేవా కేంద్రాల ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆక్రమణదారులు...
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులో గంగుడుపల్లె వద్ద ఓ వ్యక్తిని దుండగులు సజీవ దహనం చేశారు. కారులో ఉండగానే పెట్రోలు పోసి తగులబెట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసుల ఘటనాస్థలానికి...
ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని, దీంతో ప్రమాదాలు గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి సమావేశ మందిరంలో రహదారి భద్రత కార్యక్రమాలపై డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ...