30.7 C
Hyderabad
May 5, 2024 04: 57 AM

Author : Murali Krishna

857 Posts - 0 Comments
Slider ముఖ్యంశాలు

పోడు పై కే‌సి‌ఆర్ కు భట్టి లేఖ

Murali Krishna
పోడు రైతులకు హక్కు పత్రాల పంపిణీ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు నీటిమీద రాతలుగానే మిగిలి పోతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయ లోపంతో పాటు...
Slider ఖమ్మం

తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య

Murali Krishna
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అన్నారు.  ఐడిఓసి సమావేశ మందిరంలో  బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి...
Slider ఖమ్మం

భద్రత విషయంలో జాగ్రత్త

Murali Krishna
ఎన్నికల సామాగ్రి భద్రత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయ వెనుక భాగాన ఏర్పాటుచేసిన ఇవిఎం గోడౌన్‌ ను వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచారు....
Slider ఖమ్మం

సర్వాయి పాపన్నకు ఘనంగా నివాళులు

Murali Krishna
సర్వాయి పాపన్న 313 వర్ధంతి ని పురస్కరించుకుని  లకారం  ట్యాంక్ బండ్ వద్ద వున్న సర్వాయి పాపన్న విగ్రహానికి అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తో కలసి...
Slider ముఖ్యంశాలు

రాహుల్ పై మరో కేసు

Murali Krishna
కాంగ్రెస్‌ అగ్రనేత, ఇటీవల ఎంపీ సభ్యత్వం కోల్పోయిన రాహుల్‌ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది. భారత్‌ జోడో యాత్ర సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌  కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలకు గానూ...
Slider ముఖ్యంశాలు

రషీద్ ఎన్ కౌంటర్

Murali Krishna
మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అత్తామామలను హత్య చేసిన నిందితుడిని ఉత్తర ప్రదేశ్  పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. 2020లో రైనా అత్తామామ ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితుడు రషీద్, అడ్డుకోబోయిన వారిద్దరితోపాటు రైనా...
Slider ముఖ్యంశాలు

జూన్ 2 వరకు క్రమబద్దీకరణ

Murali Krishna
ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించుకున్న వారికి క్రమబద్ధీకరణ చేసి పట్టాలు అందించేందుకు సర్కారు మరో అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. మీ-సేవా కేంద్రాల ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆక్రమణదారులు...
Slider ముఖ్యంశాలు

ఆదాయం 6391 కోట్లు

Murali Krishna
ఈ సంవత్సరం తెలంగాణ లో రవాణా శాఖ ఆదాయం: రూ. 6391 కోట్ల వచ్చింది.  ఈ ఏడాది లక్ష్యం రూ.  4953 కోట్లు కాగా , గత సంవత్సరం ఆదాయం రూ. 3971 కోట్లు...
Slider ముఖ్యంశాలు

దారుణం

Murali Krishna
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులో గంగుడుపల్లె వద్ద ఓ వ్యక్తిని దుండగులు సజీవ దహనం చేశారు. కారులో ఉండగానే పెట్రోలు పోసి తగులబెట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసుల ఘటనాస్థలానికి...
Slider ఖమ్మం

నిబంధనలు పాటిస్తే  ప్రమాదాలు తగ్గించవచ్చు

Murali Krishna
ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని, దీంతో ప్రమాదాలు గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి సమావేశ మందిరంలో రహదారి భద్రత కార్యక్రమాలపై డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ...