26.2 C
Hyderabad
May 19, 2024 19: 05 PM

Author : Satyam NEWS

29176 Posts - 23 Comments
Slider వరంగల్

మేడారం జాతర భక్తులకు సకల సదుపాయాలు

Satyam NEWS
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధమైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నామని, పక్కా ప్రణాళికతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర...
Slider రంగారెడ్డి

నందీశ్వర ఆలయం కళ్యాణ మండపం నిర్మాణానికి దాతలు సహకరించాలి

Satyam NEWS
హైదరాబాద్ లోని ఉప్పల్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న నందీశ్వర ఆలయం కళ్యాణ మండపానికి దాతలు సహకరించాలని మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ పన్నాల దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మల్లాపూర్ డివిజన్...
Slider తూర్పుగోదావరి

నాలుగు లక్షల రూపాయలకు పైగా ధర పలికిన బంగారు చేప…

Satyam NEWS
నిజంగానే ఇది బంగారు చేప…. దాని ధర రూ.4.30 లక్షలు. నిజమనిపించకపోయినా ఇది నిజం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. కచ్చిడి మగ చేప అయిన...
Slider గుంటూరు

16 నుంచి పల్నాటి జిల్లా ఉత్సవాలు ప్రారంభం

Satyam NEWS
ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న  ఒంగోలు జాతి వృషభ రాజుల బల ప్రదర్శన పోటీలకు భూమిపూజ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్టేడియంలో నిర్వహించారు. శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి...
Slider మహబూబ్ నగర్

దశదినకర్మకు ఆర్ధిక సాయం అందించిన కాంగ్రెస్ నేత

Satyam NEWS
పేద కుటుంబానికి చెందిన ఒక మహిళ అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబానికి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగదీశ్వర రావు ఆర్ధిక సాయం చేసి ఆదుకున్నారు. పెంట్లవేల్లి మండలం  కేంద్రానికి చెందిన మరికంటి చెన్నమ్మ...
Slider జాతీయం

సింగింగ్ లెజెండ్ లతా మంగేష్కర్ ఇక లేరు

Satyam NEWS
దేశంలోని అతిపెద్ద సంగీత దిగ్గజాలలో ఒకరు, సింగింగ్ లెజెండ్ లతా మంగేష్కర్ ఇక లేరు. ఆమె వయసు 92 సంవత్సరాలు. కరోనా సోకడంతో ఆమె ముంబై నగరంలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స కోసం...
Slider గుంటూరు

ఘనంగా మహంకాళీ అమ్మవారి ఆలయ కల్యాణ మండప ప్రారంభోత్సవం

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని ఇస్సపాలెం గ్రామంలో మహంకాళి అమ్మవారి ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి...
Slider ప్రత్యేకం

సమ్మె విరమణ: భగ్గుమన్న ఉపాధ్యాయ సంఘాలు

Satyam NEWS
ఏపిలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె విరమించారు. మంత్రుల కమిటీతో జరిపిన చర్చలు ఫలించడంతో ఉద్యోగులు సమ్మె విరమించారు. అయితే ఉద్యోగ సంఘాల నాయకులు చేసుకున్న ఒప్పందం తమకు అంగీకారం కాదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి....
Slider తూర్పుగోదావరి

ఎరువుల కోసం రైతు భరోసా కేంద్రాల వద్ద బారులు తీరిన రైతన్న

Satyam NEWS
ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడు లో ది. భువనేశ్వరి సహకార పరపతి సంఘం వద్ద గల రైతు భరోసా కేంద్రం...
Slider అనంతపురం

హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటం ఆగదు

Satyam NEWS
హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటం ఆగదని బాలకృష్ణ స్పష్టం చేశారు. హిందూపురాన్ని జిల్లా...