23.2 C
Hyderabad
May 8, 2024 01: 36 AM

Author : Satyam NEWS

29131 Posts - 23 Comments
Slider రంగారెడ్డి

భూగర్భ డ్రైనేజీ కోసం ఐదు లక్షలు విడుదల చేసిన జడ్ పి టి సి

Satyam NEWS
భూగర్భ డ్రైనేజీ కోసం 5 లక్షల రూపాయలను విడుదల చేస్తున్నట్లు తలకొండపల్లి జెడ్ పి టి సిఉప్పల వెంకటేష్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్ పల్లి గ్రామపంచాయతీలో అండర్ డ్రైనేజీ సదుపాయం...
Slider కడప

రాజంపేట వర్సెస్ రాయచోటి: జిల్లాల పోరులో నలిగిపోతున్న వైఎస్సార్సీపీ

Satyam NEWS
కొత్త జిల్లాల అంశం కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తోంది. రాజంపేట ఎమ్మెల్యే, రాయచోటి ఎమ్మెల్యే మధ్య విభేదాలకు కారణం అవుతోంది. రెండు చోట్ల వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, నేతలు తమ...
Slider నల్గొండ

మున్నూరు కాపుల కుటుంబ సర్వే విజయవంతం చేయాలి

Satyam NEWS
మున్నూరు కాపులు రాజ్యాధికారం సాధించాలని, మున్నూరు కాపు సంఘం కుటుంబ సర్వే విజయవంతం చేయాలని మాజీ ఎంపిపి పాలేటి రామారావు అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం మున్నూరు కాపు సంఘం ...
Slider మహబూబ్ నగర్

రాజ్యాంగాన్ని మార్చే హక్కు సీఎం కేసీఆర్ కు లేదు

Satyam NEWS
భారత రాజ్యాంగాన్ని మార్చే హక్కు తెలంగాణ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు లేదని తెలంగాణ బీసీ సేన రాష్ట్ర కార్యదర్శి జె వి రావు  అన్నారు. మంగళవారం నాడు నారాయణ పేట్ జిల్లా మక్తల్...
Slider ఆధ్యాత్మికం

20 నుండి 28 వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Satyam NEWS
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఉద‌యం 8 నుండి 9...
Slider చిత్తూరు

తిరుపతిలో డిగ్రీ విద్యార్ధి ఆత్మహత్య

Satyam NEWS
తిరుపతిలో ఒక విద్యార్ధి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. చంద్రగిరి మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఈ  ఘటన జరిగింది. మృతుడు డిగ్రీ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న  రవితేజ విద్యార్థి గా...
Slider రంగారెడ్డి

కాలనీల్లో దుర్వాసన రాకుండా చేయాలి: హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన

Satyam NEWS
కాలనీల్లో దుర్వాసన రాకుండా చేయాలని  హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ అన్నారు. బుధవారం డివిజన్ లోని సాయిచిత్ర నగర్ లో బుధవారం విస్తృతంగా పర్యటించారు. సాయిచిత్రనగర్ వీధినంబర్ ఒకటి, రెండో నెంబర్...
Slider గుంటూరు

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా ప్రశ్నించలేని స్థితిలో జగన్ రెడ్డి

Satyam NEWS
కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా ప్రశ్నించలేని స్థితిలో జగన్ రెడ్డి కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏ పీ ప్రస్తావన లేకపోవటం దురదృష్టకరమని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ...
Slider నిజామాబాద్

అంబేడ్కర్ ను అవమానించిన కేసీఆర్ సీఎంగా కొనసాగే అర్హత లేదు

Satyam NEWS
రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా రథసారథి అరుణ తార...
Slider మహబూబ్ నగర్

దళితులను ఏకం చేస్తా…పార్టీని పటిష్టం చేస్తా

Satyam NEWS
దళితులను ఏకం చేసి బిజెపిని పటిష్టం చేస్తానని రాష్ట్ర దళితమోర్చా కన్వీనర్ ఎస్.విజయ్ కుమార్ అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా ఇన్ఛార్జిగా నియమితులైన సందర్భంగా విజయ్ కుమార్ ను స్థానిక అంబెడ్కర్ భవన్ లో...