30.2 C
Hyderabad
May 17, 2024 17: 42 PM

Author : Satyam NEWS

29164 Posts - 23 Comments
Slider జాతీయం

పంజాబ్ కాంగ్రెస్ లో ఇంకా చల్లారని విభేదాలు

Satyam NEWS
ఎన్నికలు జరుగుతున్న పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న తరుణంలో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్...
Slider విశాఖపట్నం

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
విశాఖపట్నం నగరంలో  విషాదం చోటుచేసుకుంది. రైల్వే న్యూ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కయ్యపాలెంలో ‘గ్లాస్ వరల్డ్’ అద్దాలు షాపును నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆత్మహత్యాయత్నానికి ఆర్థిక ఇబ్బందులు...
Slider సంపాదకీయం

మంటలు రేపుతున్న బూతు మాటలు

Satyam NEWS
రాజకీయ భాషను మార్చిన మహనీయులుగా ఈ ఇద్దరిని పేర్కొన వచ్చును. దారుణమైన భాషను ఉపయోగించి ప్రత్యర్థులను అత్యంత నీచంగా చిత్రీకరించడంలో ఈ ఇద్దరూ కొత్త తరం నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశానికి ప్రధాని అయిన...
Slider విజయనగరం

రాత్రి సమయంలో విజయనగరం జిల్లా సరిహద్దుల్లో లేడీ పోలీసు బాస్ తనిఖీలు

Satyam NEWS
గతేడాది కరోనా ప్రబలుతున్న సమయంలో విజయనగరం జిల్లా కు ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన దీపికా ఎం పాటిల్ శరవేగంగా స్టేషన్ లను తనిఖీ లు చేసి తన పనితీరు ఏంటో శాఖా సిబ్బందికి...
Slider ప్రత్యేకం

దాగుడుమూతలు: చెత్తను పోగు చేసి… పూలతో అలంకరించి….

Satyam NEWS
బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు అనగానే దాని చుట్టూ బోలెడు ఆశలు పెట్టుకోవడం, తీరా ప్రకటించిన తర్వాత నిరాశపడడం సర్వ సాధారణంగా జరుగుతున్న అంశం. ఈ ఏడు కూడా దానికి మినహాయింపు కాదని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.”ఆశనిరాశల...
Slider జాతీయం

మరింత భద్రత కోసం త్వరలో ఇ-పాస్‌పోర్ట్‌లు

Satyam NEWS
త్వరలో ఇ-పాస్‌పోర్ట్‌లు రాబోతున్నాయి. ఇక నుంచి దేశ పౌరులు తీసుకోబోయే పాస్ పోర్టులలో రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID), బయోమెట్రిక్‌లను ఉపయోగిస్తారు. ఈ ఇ-పాస్‌పోర్ట్‌లలో ఇ-పాస్‌పోర్ట్‌లు పాస్‌పోర్ట్ హోల్డర్ వ్యక్తిగత డేటా, పేరు, బయోమెట్రిక్ వివరాలు...
Slider నల్గొండ

ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా మోసం చేసింది

Satyam NEWS
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి,పేద ప్రజల, రైతులను,యువతని,వేతనంపై ఆధారపడిన వారిని మోసం చేసిందని, పెట్టు దారుల బడ్జెట్ అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,భవన నిర్మాణ కార్మిక సంఘం...
Slider నిజామాబాద్

పిల్లలకు పాఠాలు చెప్పని ఉపాధ్యాయురాలు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం లోని గోపన్ పల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు కృష్ణ వేణి తనకు ఇష్టం వచ్చినప్పుడల్ల పాటశాల విధులకు గైర్హాజరు అవుతూ డుమ్మాలు కొడుతున్నారు. మొన్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు...
Slider మహబూబ్ నగర్

సభ్యత్వ నమోదులో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలి

Satyam NEWS
నారాయణపేట్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించాలని పీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. నేడు మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ  సభ్యత్వ సమీక్ష...
Slider ఆధ్యాత్మికం

దేవాలయంలో పని చేస్తున్న కుటంబాలకు ఆర్ధిక సాయం

Satyam NEWS
దేవాలయంలో పని చేస్తున్న మూడు కుటుంబాలను గుంటూరు జిల్లా నరసరావుపేట మెడికల్ అసోసియేషన్ ఆదుకున్నది. నరసరావుపేట పాతూరు భీమ లింగేశ్వర స్వామి వారి దేవాలయం లో పని చేస్తున్న రెండు పేద కుటుంబాలకు, ఒక...