పాపకు పట్టీలు కొనేందుకు వెళుతున్న ఆ తల్లికి ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలోని వినాయకపురం లో మోటార్ సైకిల్ ను ఆర్టీసీ బస్సు ఢీ...
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 22 నుండి మార్చి 3వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం 6.30...
రైస్ పుల్లింగ్ అనే పేరుతో రాగి బిందె రాగి చెంబు చూపించి ఇవి కోట్ల రూపాయల విలువ చేస్తాయని నమ్మబలికి ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ వీటిని కొంటుందని ప్రజలను మోసం చేస్తున్న ముఠా...
జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్...
విజయవాడ జిల్లాకు కాకాని వెంకటరత్నం పేరు పెట్టాలని కాకాని ఆశయ సాధన సమితి డిమాండు చేసింది. కృష్ణా జిల్లాను రెండుగా విభజిస్తున్న నేపథ్యంలో విజయవాడ జిల్లాకు జై ఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకట...
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని శ్రీ వాణి విద్యా నిలయం లో జాతిపిత మహాత్మా గాంధీ 74వ వర్ధంతి నిర్వహించారు. ముందుగా ఇందిరాగాంధీ అభిమాన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రంగినేని జగదీశ్వరుడు...
నెల్లూరు లోని విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రాగణంలోని శ్రీ పొట్టి శ్రీరాముల భవనంలో మహాత్మాగాంధీ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉపకులతి ఆచార్య జి యం సుందరవల్లి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ...
అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకం ప్రవేశపెట్టిందని అంబర్పేట్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి అన్నారు. అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందించే అద్భుతమైన...
కొమురం భీం అసిఫాబాద్ జిల్లా దహేగం మండలం చంద్రపల్లి గ్రామంలో యువ మోర్చా వాలీబాల్ టోర్నమెంట్ లో భాగంగా నిర్వహిస్తున్న క్రీడోత్సవాలలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిర్పూర్ నియోజకవర్గ ఇంఛార్జి...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 74వ,వర్థంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలోని గాంధీ పార్కు సెంటర్ నందలి మహాత్మా గాంధీ...