రాష్ట్ర అప్పులు రూ. 8 లక్షల 30 వేల కోట్లు.. పార్లమెంట్ లో చెప్పింది ఒకటి… సాక్షి దినపత్రికలో రాసింది మరొకటి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అన్నీ కలుపుకొని ఎనిమిది లక్షల ముప్పై వేల...
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ఇవాళ మరోసారి విచారిస్తోంది. దీనిపై నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ ఎంపీలను విజయ్ చౌక్ నుంచి పోలీసులు...
కోవిడ్ ఇంకా వీడలేదు. తన పని తాను చేసుకుంటూనే పోతోంది. వ్యాప్తి కొన్ని రోజులు అదుపులో ఉంటూ,కొన్ని రోజులు అదుపు తప్పుతూ సాగుతూ ఉంది. వ్యాక్సిన్లు అందుబాటులో లేనప్పుడు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. వ్యాక్సిన్లు...
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ కు సంబంధించి పరీక్షలు జరిగాయి. ఈ మేరకు దేవాదాయ శాఖలో గ్రేడ్ -3 కార్యనిర్వహణ అధికారుల పోస్టుల్లో నియామకం కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్వర్యంలో...
విజయనగరంలోని శిల్పారామంలో ఈ ఆదివారం ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన మత్స్య ఉత్పత్తుల ప్రదర్శన, ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా సమాచార పౌరసంబంధాల శాఖ ఏర్పాటు చేసిన జిల్లాకు చెందిన సమరయోధుల జీవిత...
సాక్షి టీవీ ప్రసారాలను తక్షణమే నిలిపేయాలని వైస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్కు లేఖ రాశారు. అదే విధంగా సాక్షి టీవీ లైసెన్స్ను కూడా రద్దు చేయాలని ఆయన కోరారు. సాక్షి...
హైదరాబాద్ ను మించిన కొల్లాపూర్….రాష్ట్రంలో చర్చగా మారిన కొల్లాపూర్ ..! రాష్ట్రంలో కొల్లాపూర్ అంటేనే ఒక ప్రత్యేకత కనిపిస్తున్నది. వర్గ విభేదాలతో నాయకులు ప్రతినిత్యం ఒకరిపై ఒకరు తగ్గేదే లేదంటూ విమర్శలు, ప్రతి విమర్శలు,సవాలు,...
అంబర్ పేట్ దేవస్థాన సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బోనాల పండుగలో పాల్గొనాల్సిందిగా ఆలయ కమిటీ నేడు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి ఆహ్వానం అందించింది. జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇంచార్జి...
విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలో “క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్” అనే అంశం పై ఆరు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎం.దీపిక ముఖ్య అతిథిగా...
అక్టోబరు 2వ తేదీ నాటికి విజయనగరం జిల్లాలో శతశాతం అక్షరాస్యతను సాధించేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ గాంధీ జన్మదినోత్సవం నాటికి...