27.7 C
Hyderabad
May 4, 2024 09: 36 AM
Slider ప్రత్యేకం

అంబర్ పేట్ బోనాలు పండుగకు కిషన్ రెడ్డికి ఆహ్వానం

#kishanreddy

అంబర్ పేట్ దేవస్థాన సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బోనాల పండుగలో పాల్గొనాల్సిందిగా ఆలయ కమిటీ నేడు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి ఆహ్వానం అందించింది. జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇంచార్జి బి. వెంకట్ రెడ్డి ఈ మేరకు ఆహ్వాన పత్రికను కేంద్ర మంత్రికి అందచేశారు. ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని కలిసిన ఆయన ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానించారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

మసాజ్ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు

Bhavani

వీధి కుక్కల స్వైర విహారం అరికట్టండి

Satyam NEWS

ఉత్తమ ఉపాధ్యాయురాలి అత్యుత్తమ ప్రతిభ

Satyam NEWS

Leave a Comment