26.2 C
Hyderabad
May 19, 2024 22: 12 PM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

న్యాయవ్యవస్థతో ఘర్షణ నివారణకు మోదీ చర్యలు

Bhavani
న్యాయ వ్యవస్థతో తరచూ ఘర్షణకు దిగుతున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరన్ రిజిజును ఆ శాఖ నుంచి తప్పించడం ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సముచిత నిర్ణయమనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. కిరన్ రిజిజు...
Slider సంపాదకీయం

కర్నాటక ఫలితాలతో అధికార వైసీపీలో పెరిగిన గుబులు

Satyam NEWS
కర్నాటక ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీలో కలవరం రేపుతున్నాయి. కర్నాటకలో అధికారంలో ఉండి, ప్రధాని నరేంద్రమోడీ నుంచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ వరకూ అందరూ ప్రచారం చేసినా కూడా కర్నాటకలోని అధికార బీజేపీ...
Slider సంపాదకీయం

గుణపాఠం నేర్చుకుంటారా? కుట్ర రాజకీయాలు చేస్తారా?

Satyam NEWS
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు కల్పించాయి. దేశవ్యాప్తంగా ఒక్క సారిగా రాజకీయాల్లో కుదుపు ఏర్పడింది. కర్నాటక లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందని ముందు నుంచి ఊహిస్తున్నదే. కర్నాటకలో బీజేపీకి...
Slider సంపాదకీయం

రాజశ్యామల యాగానికి ఆహ్వానం అందలేదా? ఎగ్గొట్టారా?

Satyam NEWS
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సీఎం జగన్ వ్యక్తిగత మేలు కోసం నిర్వహిస్తున్న అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొనేందుకు మంత్రులను ఆహ్వానించారా?...
Slider సంపాదకీయం

వికృత కామెంట్లతో ఆర్ధిక లాభం?

Satyam NEWS
పైశాచిక ప్రవృత్తి ఉన్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య తరచూ తన వికృత మనస్తత్వాన్ని బయటపెడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు జుగుప్స కలిగించేవిగా ఉంటున్నాయి. మరీ...
Slider సంపాదకీయం

బాలినేనిని వదిలించుకున్నారు సరే… మిగిలిన అసంతృప్తుల మాటేమిటి?

Satyam NEWS
వివిధ కారణాలతో బలమైన నాయకులు దూరం అవుతుండటంతో అధికార వైసీపీలో కలవరం మొదలైంది. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజును దూరం చేసుకున్న వైసీపీ నాలుగేళ్ల కాలంలో బలమైన నాయకులను మరికొంత...
Slider సంపాదకీయం

జగనన్న జోరుకు బాలినేని బ్రేక్

Satyam NEWS
జగనన్నే మా నమ్మకం అంటూ జోరు పెంచాలని విశ్వప్రయత్నం చేస్తున్న వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బంధువు, పార్టీలో ఆది నుంచి కీలక పాత్ర పోషించిన...
Slider సంపాదకీయం

వివేకా మర్డర్ కేసు: దిగజారి పోయిన పార్టీ పరువు

Satyam NEWS
వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సీబీఐ పురోగతి సాధిస్తున్న కొద్దీ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతున్నది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత...
Slider సంపాదకీయం

చుక్కాని లేని నావ: షర్మిలకు సానుభూతి కరవు

Satyam NEWS
పోలీసులను కొట్టి అరెస్టు అయిన వై ఎస్ షర్మిలకు తెలంగాణలోని ఏ రాజకీయ పార్టీ సంఘీభావం వ్యక్తం చేయలేదు. దాంతో షర్మిల రాజకీయంగా తెలంగాణ సమాజంలో ఒంటరి అయిన విషయం స్పష్టం అవుతున్నది. గతంలో...
Slider సంపాదకీయం

పోలీసుల్ని కొట్టినా ఫర్వాలేదా?

Satyam NEWS
పోలీసులపై తెగబడి దౌర్జన్యం చేస్తున్నా కూడా వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల, ఆమె తల్లి వై ఎస్ విజయలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తున్నది? ఈ...