24.7 C
Hyderabad
May 19, 2024 00: 40 AM

Category : గుంటూరు

Slider గుంటూరు

హౌ ఆర్ యు: రాయపాటికి చదలవాడ పరామర్శ

Satyam NEWS
సీనియర్ నాయకుడు, నరసరావుపేట మాజీ ఎంపీ  రాయపాటి సాంబశివ రావును నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు నేడు పరామర్శించారు. ఆయన తో బాటు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ సీనియర్...
Slider గుంటూరు

అమరావతి పోరాట స్ఫూర్తి అందరిలో రావాలి

Satyam NEWS
అమరావతి స్ఫూర్తి అందరిలో రావాలని, రాజధాని జిల్లా నుంచి తరలిపోతే తీరని అన్యాయం జరుగుతుందని నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ...
Slider గుంటూరు

రాజధాని ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వైసీపీ కుట్ర

Satyam NEWS
రాజధాని ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వైసీపీ కుట్ర పన్ని రాజధాని ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేని నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుని పావుగా వాడుకుంటున్నదని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు....
Slider గుంటూరు

ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ, మానవహారం

Satyam NEWS
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం జే.ఏ.సీ.ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో శాంతి ర్యాలీ, మానవహారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం జేఏసీ నాయకులు యస్ కె. జిలనిమాలిక్,  అబ్దుల్ రజాఖ్, బి. సలీమ్, షేక్.బాబు,...
Slider గుంటూరు

నో రెలీజియన్: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

Satyam NEWS
లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ ముందుకు రావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహమ్మద్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ 72 వ వర్ధంతి సందర్భంగా నరసరావుపేట మునిసిపల్ కార్యాలయం వద్దనున్న గాంధీ విగ్రహ ప్రాంతంలో...
Slider గుంటూరు

సింపుల్: టిడిపి భిన్న వైఖరి వల్లే బయటకు వచ్చా

Satyam NEWS
పార్టీ ఆలోచనలు తన ఆలోచనలకు భిన్నంగా ఉన్నందువల్లే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ తెలిపారు. అయితే అమరావతి రైతుల బాధలను స్వయంగా చూశానని, వారికి అండగా...
Slider గుంటూరు

రాజధానికి చెందిన మరో రైతు గుండె ఆగింది

Satyam NEWS
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మరో రైతు చనిపోయాడు. అమరావతి ల్యాండ్ పూలింగ్ కి ఏకరంన్నర పొలం ఇచ్చిన రాంబాబు (40) అనే రైతు గుండె పోటుతో మరణించాడు. రాంబాబు రాజధాని తరలిపోతుంది అనే...
Slider గుంటూరు

గొప్పవారి ఫొటోలు గోడలపై కాదు గుండెల్లో ఉండాలి

Satyam NEWS
71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద...
Slider గుంటూరు

ప్రొటెస్ట్: నరసరావుపేటలో సంపూర్ణంగా బంద్

Satyam NEWS
మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్న నిరసనలలో భాగంగా నేడు నరసరావుపేటలో బంద్ సంపూర్ణంగా జరుగుతున్నది. అమరావతి పరిరక్షణ సమితి నరసరావుపేట జేఏసీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట...
Slider గుంటూరు

జేఏసీ రిక్వెస్ట్: బంద్ కు సహకరించండి

Satyam NEWS
రాజధాని అమరావతిని విచ్చిన్నం చేయటానికి తీసుకువచ్చిన బిల్లును వ్యతిరేకిస్తూ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రేపటి బంద్ కు అందరూ సహకరించాలని నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, జేఏసీ కన్వీనర్ డాక్టర్ చదలవాడ...