ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ, మానవహారం
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం జే.ఏ.సీ.ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో శాంతి ర్యాలీ, మానవహారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం జేఏసీ నాయకులు యస్ కె. జిలనిమాలిక్, అబ్దుల్ రజాఖ్, బి. సలీమ్, షేక్.బాబు,...