పూర్తి వివరాలు తెలియలేదు కానీ ఒక యువతిని దారుణంగా హత్య చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ దారుణం జరిగింది. అనూష(16) అనే యువతిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రాత్రి...
నరసరావుపేట సమీపంలోని ఇస్సప్పాలెం గ్రామంలో నెలకొని ఉన్న సుప్రసిద్ధ దేవాలయం అయిన మహంకాళి అమ్మవారి దేవాలయానికి నూతన కమిటీని నియమించారు. ఈ కమిటీకి చైర్మన్ గా తొగటి వీర క్షత్రియ కులానికి చెందిన ప్రముఖ...
రాష్ట్రంలో నిరంతరంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని, గత పాలకుల కు భిన్నంగా గ్రామ సచీవాలయాలు, వాలంటీర్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేశామని, అయితే...
గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఇద్దరు అమ్మాయిలు కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించింది. ఈ ఇద్దరు ఎక్కడకు వెళ్లారు? ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే అనుమానంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించాగా వారు నేటి...
మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు చేపట్టిన ఆందోళనలు 50వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, రాయపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెంలో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. కృష్ణాయపాలెంలో కులవృత్తులతో వినూత్న నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్...
సంస్థాగత ఎన్నికలలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. ఈ ఎన్నికల్లో నరసరావుపేట పట్టణ టీడీపీ అధ్యక్షులుగా కడియాల రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా గూడూరు శేఖర్ ను...
అంతర్జాతీయ ఈత పోటీలలో పాల్గొనేందుకు వెళుతున్న నరసరావుపేట క్రీడాకారుడిని నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అభినందించారు. ఈ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ...
సీనియర్ నాయకుడు, నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావును నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు నేడు పరామర్శించారు. ఆయన తో బాటు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ సీనియర్...
అమరావతి స్ఫూర్తి అందరిలో రావాలని, రాజధాని జిల్లా నుంచి తరలిపోతే తీరని అన్యాయం జరుగుతుందని నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ...
రాజధాని ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వైసీపీ కుట్ర పన్ని రాజధాని ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేని నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుని పావుగా వాడుకుంటున్నదని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు....