24.7 C
Hyderabad
May 18, 2024 23: 27 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

నరసరావుపేటలో భారీ ఎత్తు రేషన్ బియ్యం స్మగ్లింగ్

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పౌరసరఫరాల అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి నరసరావుపేట మండలం, రావిపాడు గ్రామ శివారు లోని స్వప్న రైస్ ట్రేడర్స్ రైస్...
Slider గుంటూరు

వినుకొండ రోడ్ లో మాతాశ్రీ హాస్పిటల్ ప్రారంభం

Satyam NEWS
మినీ మెడికల్ హబ్ గా మారిన గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం అయింది. వినుకొండ రోడ్ లో ఏర్పాటు చేసిన ఈ మాతాశ్రీ హాస్పిటల్ ను నేడు నరసరావుపేట...
Slider గుంటూరు

తెలుగుదేశం శ్రేణులపై పోలీసుల దౌర్జన్యం: డాక్టర్ చదలవాడ అరెస్టు

Satyam NEWS
శాంతియుతంగా బంద్ లో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర బంద్ లో...
Slider గుంటూరు

ఏపిలో రాష్ట్రపతి పాలన విధించాలి: నవతరం పార్టీ డిమాండ్

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై దాడులను ఖండిస్తున్నామని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఏపిలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాం అని మీడియా కు తెలిపారు. తెలుగుదేశం...
Slider గుంటూరు

ప్రత్యేక హోదా ఇవ్వని బిజెపిని ఓడించి బుద్ధి చెబుదాం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ కు “ప్రత్యేక హోదా ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిన బిజెపికి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎన్నికలలో కూడా పోటీ చేసే అర్హత లేదని నవతరం పార్టీ కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప...
Slider గుంటూరు

అబ్దుల్ కలాం జీవితం కోట్ల మందికి స్ఫూర్తిదాయకం

Satyam NEWS
మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా.ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసిన నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...
Slider గుంటూరు

నల్లబజారుకు పేదవాడి రేషన్ బియ్యం

Satyam NEWS
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో పేదవాడి బియ్యానికి మారు బేరగాళ్ళు ఎక్కువయ్యారు. అక్రమ వ్యాపారాన్ని అనువుగా మార్చుకొని, నిత్యం బియ్యాన్ని  అక్రమ వ్యాపారుల మిల్లులకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. ద్విచక్ర వాహనం...
Slider గుంటూరు

ముందు రంగుల డబ్బాలు వెనుక మద్యం సీసాలు

Satyam NEWS
లారీలో రంగుల డబ్బాల మాటున మద్యం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. మొత్తం రూ.42 లక్షల విలువైన మద్యం సీసాలను, రంగుల డబ్బాలను ఎస్ ఈ బీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట...
Slider గుంటూరు

మరణించిన హోంగార్డు కుటుంబసభ్యులకు చేయూత

Satyam NEWS
గుంటూరు రూరల్ జిల్లా హోమ్ గార్డు విభాగములో విధులు నిర్వహిస్తూ ఆరు నెలల కిందట అనారోగ్యంతో మరణించిన షేక్ మోహిద్దీన్ బాషా కుటుంబానికి గుంటూరు రూరల్ పోలీసులు అండగా నిలిచారు. అదే విధంగా రోడ్డు...
Slider గుంటూరు

అయ్యప్ప దీక్ష చేపట్టిన గుజరాల ఎమ్మెల్యే కాసు మహేష్

Satyam NEWS
గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అయ్యప్ప మాల ధరించారు. రాజకీయ వ్యవహారాలతో నిత్యం బిజీ గా ఉండే ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండలం రోజులు అయ్యప్ప సేవలో ఉండాలని...