గాంధీ జయంతి సందర్భంగా శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్పెషల్ సబ్ జైల్ ఉన్న 62 మంది ఖైదీలకు బ్రేడ్స్ , ఫ్రూడ్స్ పంపిణీ చేశారు. ముందుగా సబ్ జైల్లో...
పల్నాడు ప్రాంత రైల్వే సమస్యలను పరిష్కరించాలని గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానాన్ మాల్యాను కోరారు. పల్నాడు వెనుకబడిన ప్రాంతంగా ఉందని, ఈ ప్రాంతంలోని...
రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నియోజకవర్గాల ఇన్చార్జ్లను భర్తీ చేస్తూ వస్తోన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా సత్తెనపల్లి విషయంలో మాత్రం ఇంతకాలం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. 2014లో విజయం దక్కించుకున్న...
గత పది నెలలుగా ఎండనకా, వాననకా పోరాడుతున్న రైతులకు న్యాయం చేయాల్సింది పోయి మోడీ ప్రభుత్వం శత్రుసేనలపై దాడి చేసినట్లు దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల అత్యంత దారుణంగా వ్యహరిస్తుందని అఖిల పక్షం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి అధికారులు పని చేయడం చూస్తుంటే భారత్ బంద్ కు జగన్ మద్దతు ఉందా లేదా అని సందేహం కలుగుతోంది అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు...
బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతుల అభివృద్దికి పాటుపడకపోగా వ్యవసాయ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చిన నేపధ్యంలో కేంద్రప్రభుత్వం రైతులపట్ల తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 27న అఖిలపక్షం భారత్...
స్కీం వర్కర్స్ అందరికీ నెలకి కనీస వేతనం ఇరవై ఒకటి వేలు ఇవ్వాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ గుంటూరు జిల్లా కన్వీనర్ డి.శివకుమారి, సిఐటియు మండల కార్యదర్శి యస్.కె.సిలార్ మసూద్ డిమాండ్ చేశారు....
హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ న్యూఢిల్లీ అధికారిక నివాసం పై హిందూ సేన దాడిని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంఐఎం పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడికి నిరసనగా ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో నరసరావుపేట...
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను నిలుపుదల చేయడం అన్యాయమని వాటిని వెంటనే పునరుద్ధరించాలని పల్నాడు భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం సి...
న్యూమాంక్స్ కుంగ్ ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రాండ్ మాస్టర్ ఎస్ ఎం కమాల్ బాషా చీఫ్ ఆర్గనైజర్ గా జాతీయ స్థాయిలో చిలకలూరిపేట లోని ప్రత్తిపాటి గార్డెన్స్ నందు కుంగ్ ఫు...