28.7 C
Hyderabad
May 5, 2024 07: 56 AM

Category : గుంటూరు

Slider గుంటూరు

ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ బాట లో నడవాలి

Satyam NEWS
గాంధీ జయంతి సందర్భంగా శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్పెషల్ సబ్ జైల్ ఉన్న 62 మంది ఖైదీలకు బ్రేడ్స్ , ఫ్రూడ్స్ పంపిణీ చేశారు. ముందుగా సబ్ జైల్లో...
Slider గుంటూరు

పల్నాడు ప్రాంత రైల్వే సమస్యలు సత్వరమే పరిష్కరించండి

Satyam NEWS
పల్నాడు ప్రాంత రైల్వే సమస్యలను పరిష్కరించాలని గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానాన్ మాల్యాను కోరారు. పల్నాడు వెనుకబడిన ప్రాంతంగా ఉందని, ఈ ప్రాంతంలోని...
Slider గుంటూరు

కోడెల శివప్రసాద్ కు ప్రత్యామ్నాయం గా నాగోతు శౌరయ్య

Satyam NEWS
రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌ను భ‌ర్తీ చేస్తూ వ‌స్తోన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్ర‌బాబునాయుడు గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి విష‌యంలో మాత్రం ఇంతకాలం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. 2014లో విజ‌యం ద‌క్కించుకున్న...
Slider గుంటూరు

ఓటు ద్వారా మోడీ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి

Satyam NEWS
గత పది నెలలుగా ఎండనకా, వాననకా పోరాడుతున్న రైతులకు న్యాయం చేయాల్సింది పోయి  మోడీ ప్రభుత్వం శత్రుసేనలపై దాడి చేసినట్లు దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల అత్యంత దారుణంగా వ్యహరిస్తుందని అఖిల పక్షం...
Slider గుంటూరు

భారత్ బంద్ కు జగన్ మద్దతు కంటితుడుపు చర్యే

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి అధికారులు పని చేయడం చూస్తుంటే భారత్ బంద్ కు జగన్ మద్దతు ఉందా లేదా అని సందేహం కలుగుతోంది అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు...
Slider గుంటూరు

27న భారత్ బంద్ కు నవతరం పార్టీ సంపూర్ణ మద్దతు

Satyam NEWS
బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతుల అభివృద్దికి పాటుపడకపోగా వ్యవసాయ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చిన నేపధ్యంలో కేంద్రప్రభుత్వం రైతులపట్ల తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 27న అఖిలపక్షం భారత్...
Slider గుంటూరు

27 న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయండి

Satyam NEWS
స్కీం వర్కర్స్ అందరికీ నెలకి కనీస వేతనం ఇరవై ఒకటి వేలు ఇవ్వాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ గుంటూరు  జిల్లా కన్వీనర్ డి.శివకుమారి, సిఐటియు మండల కార్యదర్శి యస్.కె.సిలార్ మసూద్ డిమాండ్ చేశారు....
Slider గుంటూరు

అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ నివాసంపై హిందూసేన దాడికి నిరసన

Satyam NEWS
హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ న్యూఢిల్లీ అధికారిక నివాసం పై హిందూ సేన దాడిని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంఐఎం పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడికి నిరసనగా ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో నరసరావుపేట...
Slider గుంటూరు

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Satyam NEWS
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను నిలుపుదల చేయడం అన్యాయమని వాటిని వెంటనే పునరుద్ధరించాలని పల్నాడు భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం సి...
Slider గుంటూరు

నేషనల్ ఓపెన్ కుంగ్ ఫు కరాటే ఛాంపియన్ షిప్-2021 బ్రోచర్ ఆవిష్కరణ

Satyam NEWS
న్యూమాంక్స్ కుంగ్ ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రాండ్ మాస్టర్ ఎస్ ఎం కమాల్ బాషా చీఫ్ ఆర్గనైజర్ గా జాతీయ స్థాయిలో చిలకలూరిపేట లోని ప్రత్తిపాటి గార్డెన్స్ నందు కుంగ్ ఫు...